ఏటీఎం యంత్రం ముందు ఒక ఆవు కూర్చొని ఉంది. అది అప్పటికే అక్కడంతా పేడ వేసింది. ఆ ఏటీఎం కేంద్రం అంతా పేడతో రొచ్చుగా ఉంది. దీంతో ఆ వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.
బెంగళూరు: ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు ప్రయత్నించగా రూ.19 లక్షల నగదు దగ్ధమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. పరప్పన అగ్రహార సమీపంలోని హోస రోడ్డులో ఉన్న కెన�
ఏటీఎంలలో వినియోగదారులకు కార్డు రహిత నగదు ఉపసంహరణల సదుపాయాన్ని కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు గ�
ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లేవారు.. అక్కడ ఏమైనా అనుమానాస్పద పరికరాలు ఉంటే నిశితంగా పరిశీలించాలంటున్నారు సైబర్క్రైమ్ పోలీసులు. పిన్నంబర్లు తరచూ మారుస్తుండాలని చెబుతున్నారు. డెబిట�
Cherlapally | సెక్యూరిటీ లేని ఏటీఎంలను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో (Cherlapally) ఉన్న ఏటీఎం చోరీకి దుండగులు ప్రయత్నించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తొలిసారిగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘ఏటీఎమ్’. జీ5 సంస్థతో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాణంలో భాగమవుతున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్తో నిర్మాత�