పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని కోరుకుంటారు. కానీ వారి డబ్బుకి భద్రత ఉంటుందా లేదా అని గమనించరు. దీంతో చాలాసార్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ పోస్టాఫీసు స్కీములలో
దొంగిలించిన బైక్పై వచ్చి రాత్రి ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ.. అలారం మోగడం, పోలీసులు వెంటపడడంతో పారిపోయాడు. కాగా, పోలీసులు ఈ కేసుపై పక్కా ప్రణాళికతో నిఘా పెట్టారు.
హీస్ట్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సిరీస్ ATM వార్తల్లో నిలిచింది. జీ 5 ఓటీటీ ప్లాట్ఫాం తెరకెక్కిస్తున్న ఏటీఎం ప్రీమియర్ డేట్ను ఫైనల్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని స్పెషల్ వీడియో తెలియజేస్తూ విడుదల తేద
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.14 లక్షలు చోరీ చేశారు. దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం కేంద్రం లోకి చొరబడ్డారు. ముందుగా సీసీ కెమ�
జంతువులు మనుషుల సాయంతో ఇబ్బందికర పరిస్ధితుల నుంచి బయటపడిన వీడియోలు ఇంటర్నెట్లో కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. గుజరాత్లో ఇదే తరహా ఘటనలో ఓ జింక ఏటీఎంలో చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాల
Viral News | ఉత్తరప్రదేశ్లోని ఓ ఏటీఎమ్లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు ఏటీఎమ్లో డబ్బులు డ్రా చేసుకోగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అమేథిలోని ఓ ఏటీఎమ్ నుంచి కొందరు స్థాని�
ATM | ఏటీయంలో డబ్బులు విత్డ్రా చేసుకునే సమయంలో మన కార్డు డీటెయిల్స్ ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడటం మామూలే. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఎవరైనా ఏటీయంలో డబ్బులు తీసుకుంటుంటే
ఏటీఎం యంత్రం ముందు ఒక ఆవు కూర్చొని ఉంది. అది అప్పటికే అక్కడంతా పేడ వేసింది. ఆ ఏటీఎం కేంద్రం అంతా పేడతో రొచ్చుగా ఉంది. దీంతో ఆ వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.