మద్యం కోసం మందు బాబులు ఎంత దూరం వెళ్తారు? ఏం చేస్తారు? అంటే అందరి నోటా వచ్చే సమాధానం ఒక్కటే. ఒక్క పెగ్గు కోసం వాళ్లు ఎంత దూరమైనా వెళ్తారు. తాజాగా తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగిన ఘటన ఈ సమాధానాలకు అద
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యు
Thieves | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో దొంగలు (Thieves) హల్చల్ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు.
Bhuvanagiri | భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లార�
పాట్నా: ప్రభుత్వ అధికారులుగా నమ్మించిన దొంగలు, స్థానికుల సహాయంతో 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను చోరీ చేశారు. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని బిక్రమ్గంజ్ సబ్డివిజన్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు�
రంగారెడ్డి : శంషాబాద్లో దారి దోపిడీ ముఠా హల్చల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. రాళ్లగూడ – ఉటుపల్లి దారిలో వెళ్తున్న కారును ముగ్గు
దోమలగూడ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ మోహన్ రావు,
దొంగలకు దేహశుద్ది | బుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసిన సంఘటన హత్నూర మండలం నస్తీపూర్లో బుధవారం చోటుచేసుకుంది.
Maharashtra | ఓ ఎలక్ట్రానిక్స్ షాపు కీపర్ను ఇద్దరు దుండగులు కత్తితో పొడిచి చంపి, నగదును చోరీ చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలోని చిఖ్లి సిటీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.