చోరీ జరిగిన 48 గంటల్లోనే మహేశ్వరం పోలీసులు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మహేశ్వరం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఇన్స్పెక్టర్�
పట్టణంలో సంచరిస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 25 లక్షల 35 వేల విలువైన బంగారు, వెండి, తదితర సామగ్రిని వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు మిర్యాలగూ�
తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని, పగటి సమయంలో రెక్కీ నిర్వహించి, రాత్రి చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ నాగ�
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
బీహార్లో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రైలింజన్లు, వంతెనలు ఎత్తుకుపోతూ చౌర్యంలో కొత్త పోకడలు పోతున్నారు. ఇటీవల ముజఫర్పూర్లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైల
మద్యం కోసం మందు బాబులు ఎంత దూరం వెళ్తారు? ఏం చేస్తారు? అంటే అందరి నోటా వచ్చే సమాధానం ఒక్కటే. ఒక్క పెగ్గు కోసం వాళ్లు ఎంత దూరమైనా వెళ్తారు. తాజాగా తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగిన ఘటన ఈ సమాధానాలకు అద
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యు
Thieves | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో దొంగలు (Thieves) హల్చల్ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు.
Bhuvanagiri | భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లార�