నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
బీహార్లో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రైలింజన్లు, వంతెనలు ఎత్తుకుపోతూ చౌర్యంలో కొత్త పోకడలు పోతున్నారు. ఇటీవల ముజఫర్పూర్లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైల
మద్యం కోసం మందు బాబులు ఎంత దూరం వెళ్తారు? ఏం చేస్తారు? అంటే అందరి నోటా వచ్చే సమాధానం ఒక్కటే. ఒక్క పెగ్గు కోసం వాళ్లు ఎంత దూరమైనా వెళ్తారు. తాజాగా తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగిన ఘటన ఈ సమాధానాలకు అద
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యు
Thieves | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో దొంగలు (Thieves) హల్చల్ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు.
Bhuvanagiri | భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లార�
పాట్నా: ప్రభుత్వ అధికారులుగా నమ్మించిన దొంగలు, స్థానికుల సహాయంతో 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను చోరీ చేశారు. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని బిక్రమ్గంజ్ సబ్డివిజన్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు�
రంగారెడ్డి : శంషాబాద్లో దారి దోపిడీ ముఠా హల్చల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. రాళ్లగూడ – ఉటుపల్లి దారిలో వెళ్తున్న కారును ముగ్గు