ముంబై, అక్టోబర్ 9: ఓ రైలులో 20 ఏండ్ల మహిళపై 8 మంది దోపిడీదొంగలు గ్యాంగ్రేప్ చేశారు. 16 మంది ప్రయాణికులను చావబాది సొత్తు దోచుకున్నారు. లక్నో నుంచి ముంబై వెళుతున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో శుక్రవారం రాత్రి ఈ
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ప్యారారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై దొంగలు దాడి చేశారు. మహిళ కాళ్ల కడియాలు, వెండి గాజులు అప�
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బ్యాంకులో లూటీ జరిగింది. షాదారా ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు కన్నం వేసిన దొంగలు రూ.55 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. బ్యాంకు పక్కన నిర్మ
ఏప్రిల్ 29న కూకట్పల్లి వద్ద ఏటీఎంలో డబ్బు పెడుతుండగా కాల్పులు.. దోపిడీ బీహార్కు వెళ్లేక్రమంలో నిందితుల అరెస్టు రూ.6.31 లక్షల నగదు, తుపాకీ, బుల్లెట్, మొబైల్ఫోన్లు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్
హైదరాబాద్: ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను డీసీపీ రక్షిత మూర్తి వెల్లడించారు. నగర శివార్లలోని ఇళ్లలో ఈ ముఠా గతకొంతకాలంగా చోరీలకు పాల్పడుత�