జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న జ్యువెలరీ షాప్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. 30 తులాల బంగారం, 30 కిలోల వెండి అపహరణకు గురైనట్లు సమాచారం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద