విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్టుచేసి శనివారం రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. క
Shamshabad | విమానాల్లో తిరుగుతూ మహిళల నుంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తున్న దొంగను ఆర్జీఐ పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి నుంచి కిలో వరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ నార�
Warangal | వరంగల్(Warangal) నగరంలో దొంగలు(Thieves) హల్చల్ చేశారు. పలు ఇండ్లలోకి చొరబడి అందినకాడికి నగదు, బంగారం(Gold theft) దోచుకెళ్లారు. అలాగే వరంగల్ మాజీ డిప్యూటీ మేయర్ సారయ్య(Former deputy mayor Saraiah) ఇంట్లో భారీ చోరీ జరింగింది.
గుర్తు తెలియని వ్య క్తులు ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారాన్ని అపహరించిన ఘటన మక్తల్ పట్టణంలో ఆదివారం చో టు చేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు.. రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న మన్యంకొండ అనే
మండల కేంద్రంలో మంగళవారం పట్టపగలే సినీఫక్కీలో చోరీ జరిగింది. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్కుమార్, ఎస్సై యాదగిరిగౌడ్ కథనం మేరకు.. రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి నర్సింహస్వామి మండల కేంద్రంలోని �
Rangareddy | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో పాటు రూ. 1.5 లక్షల నగదును దొంగలు దోచుకెళ�
Hyderabad | దొంగలు సినిమాలు చూసి దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ అధికారుల మాదిరిగానే గుర్తింపు కార్డులతో సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి.. బంగారం దోచుకుపోయారు. మహారాష్ట్రలో తలదాచుక
Ghaziabad | ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక ఓ మహిళ ఎండ కోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ దొంగ తుపాకీతో బెదిరించి, ఆమె వద్ద ఉన్న బంగారం, కుమారుడి వద్ద
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి షరీఫ్ నగర్లోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గురువారం గుర్తు తెలియని దుండగులు 40తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి యజమాని మహమూద్ అల
చెన్నై: బ్యాంకు సిబ్బందిని టాయిలెట్లో బంధించిన దొంగలు, కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. అరుంబాక్కం ప్రాంతంలోని బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చే ఫెడ్బ్య�
దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే 3 కిలోల బంగారు నగలతో డెలివరీ బాయ్స్ పరారయ్యారు. వీరిపై విజయవాడలోని కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానిని నమ్మించి బంగారు నగలతో డెలివరీ బాయ్స్...