Hyderabad | హైటెక్సిటీ కూతవేటు దూరంలో ఓ ఇంట్లోకి చోరబడ్డ దుండగులు.. ఆ ఇంట్లో నివసిస్తున్న వృద్దదంపతులపై దాడి చేసి.. బంగారం, వెండి ఆభరణాలు.. నగదును దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోట
Gold theft | ధర్మపురిలో బస్ దిగాక పోచమ్మ గోదావరి వరకు ఆటో కావాలని అక్కడున్న ఆటోవాలాల్ని అడిగింది. రూ.50 కిరాయి అనడంతో ఎక్కువ అనుకొని నడిచి వెలదామని బయలుదేరింది. అయితే వృద్ధురాలి వెనకాలే ఫాలో అవుతున్న ఓ 40 ఏళ్ల వ్యక�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యూయలరీ దుకాణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన దొం గల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథ
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యువెలరీ షాపులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
కేర్ టేకర్ గా పని చేస్తూ ఆభరణాలు అపహరించిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ తిరుపతి రాజు వివరాల ప్రకారం.. బోయిన్పల్లి ఆనంద్ నగర్కు చెందిన దండిభట్ల శివరామకృష్ణ నివాసంలో వృద్ధురా
Gold Theft | జీడిమెట్ల గాయత్రి నగర్ ప్రాంతంలో ప్లాట్ నంబర్ 401లో నివాసం ఉంటున్న కేవీ రాజ్ నారాయణ ఈ నెల 21న ఉదయం ఇంటికి తాళం వేసి ఆఫీస్కు వెళ్లాడు. తిరిగి రాత్రి 8:30 గంటల సమయంలో వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళం విరిగిపోయి
SBI Victims Protest | వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు శుక్రవారం బంగారం బాధితులు తాళాలు వేసి బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Gold Theft | నిజామాబాద్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి మెడలోంచి బంగారు మంగళసూత్రం చోరీ జరిగింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన మేరకు
ఇంటి ముందు నల్లా ఆన్ చేసిన అగంతకులు.. ఆ శబ్ధానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దంపతులపై కత్తులతో దాడి చేసి భారీ దోపిడీకి ఒడిగట్టారు. 70 తులాల బంగారంతో పాటు రూ.7 లక్షల నగదుతో ఉడాయించారు.
అన్నం పెడతామని పిలిచి ఓ దుండగుడు సదరు వ్యక్తి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో చోటు చేసుకోగా, 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వ్యాపారంలో ఎదుగుతున్న అన్న ఇంటికి సొంత తమ్ముడే కన్నం వేశాడు. అన్న ఇంట్లో ఉన్న వారందరినీ మరణాయుధాలతో బెదిరించి 2 కిలోల బంగారాన్ని దోపిడీ చేయించాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు ఒక న్యాయవాది సూచనలు తీసుకు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు, వెండి ఎత్తుకెళ్లారు. స్థానిక న్యూ ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉండే సమ