Ghaziabad | ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక ఓ మహిళ ఎండ కోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ దొంగ తుపాకీతో బెదిరించి, ఆమె వద్ద ఉన్న బంగారం, కుమారుడి వద్ద
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి షరీఫ్ నగర్లోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గురువారం గుర్తు తెలియని దుండగులు 40తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి యజమాని మహమూద్ అల
చెన్నై: బ్యాంకు సిబ్బందిని టాయిలెట్లో బంధించిన దొంగలు, కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. అరుంబాక్కం ప్రాంతంలోని బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చే ఫెడ్బ్య�
దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే 3 కిలోల బంగారు నగలతో డెలివరీ బాయ్స్ పరారయ్యారు. వీరిపై విజయవాడలోని కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానిని నమ్మించి బంగారు నగలతో డెలివరీ బాయ్స్...
6.5 తులాల బంగారం, రూ.40 వేలు చోరీ నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఉప్పల్, మార్చి 2 : పనిచేస్తున్న ఇంటి యజమాని కండ్లు పోగొట్టి.. చోరీ చేసిన కేర్టేకర్ బుధవారం పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన నాచారం పోలీస్�
దోమలగూడ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ మోహన్ రావు,
బండ్లగూడ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి పది తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ జాగీర్ పరిధిలోని అభ్యుదయ నగర్ల�
షాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి రెండు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన సంఘటన షాబాద్ మండలంలోని సర్దార్నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మ�
బంజారాహిల్స్ : తన ఇంట్లో పనిచేస్తున్న మహిళలు ఆభరణాలు తస్కరించి ఉంటారని ఓ వృద్దురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్
Rajanna Siricilla | సిరిసిల్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లింటి వారందరూ ఫంక్షన్ హాల్లో ఉండగా.. పెళ్లి కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదు, 4 తులాల బంగారం ఆభరణాలన�