దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే 3 కిలోల బంగారు నగలతో డెలివరీ బాయ్స్ పరారయ్యారు. వీరిపై విజయవాడలోని కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానిని నమ్మించి బంగారు నగలతో డెలివరీ బాయ్స్...
6.5 తులాల బంగారం, రూ.40 వేలు చోరీ నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఉప్పల్, మార్చి 2 : పనిచేస్తున్న ఇంటి యజమాని కండ్లు పోగొట్టి.. చోరీ చేసిన కేర్టేకర్ బుధవారం పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన నాచారం పోలీస్�
దోమలగూడ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ మోహన్ రావు,
బండ్లగూడ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి పది తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ జాగీర్ పరిధిలోని అభ్యుదయ నగర్ల�
షాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి రెండు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన సంఘటన షాబాద్ మండలంలోని సర్దార్నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మ�
బంజారాహిల్స్ : తన ఇంట్లో పనిచేస్తున్న మహిళలు ఆభరణాలు తస్కరించి ఉంటారని ఓ వృద్దురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్
Rajanna Siricilla | సిరిసిల్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లింటి వారందరూ ఫంక్షన్ హాల్లో ఉండగా.. పెళ్లి కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదు, 4 తులాల బంగారం ఆభరణాలన�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగుతో వ్యాపారి బస్సు ఎక్కాడు. కాగా బ్యాగును సీటులో పెట్టి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లగా ముగ్గుర
వడోదర : తాను పనిచేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసింది. చీటింగ్, చోరీ ఆరోపణలు ఎదుర్క