నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగుతో వ్యాపారి బస్సు ఎక్కాడు. కాగా బ్యాగును సీటులో పెట్టి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లగా ముగ్గుర
వడోదర : తాను పనిచేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసింది. చీటింగ్, చోరీ ఆరోపణలు ఎదుర్క
కీసర, ఏప్రిల్ 20: తాళాలు, బీరువా పగలకుండా ఏకం గా బీరువాల్లోంచి సుమారు రూ.50 లక్షల విలువచేసే కిలో బంగారం మాయమైన ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న నలుగురు ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లల