గ్రేటర్ వరంగల్లో వర్షం దంచికొట్టింది. ఆదివారం ఉదయం రెండు గంటల పాటు కుండపోత వాన కురవగా, 5.63 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాలు అగమాగం కాగా, జనజీవనం స్తంభించింది.
ఉమ్మడి జిల్లాలో వర్షాలతో రోడ్లు దెబ్బతిని ప్రయాణం నరకంగా మారింది. సాఫీగా ప్రయాణం సాగించాల్సిన రహదారులపై అడుగుకో గుంత పడి వాహనదారులకు పరీక్ష పెడుతోంది. భూపాలపల్లి జిల్లాలో సుమారు 100 కి.మీ మేర, ములుగు ఏజెన�
ప్రిన్సిపల్పై కోపంతో మంచినీళ్ల ట్యాంకులో పురుగుల మందు కలిపాడో టీచర్. ఆ నీళ్లు తాగిన విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. భూపాలపల్లి (Bhupalpally) పట్టణంలో సుభాష్ కాలనీలో ఉన్న అర్బన్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల�
ఉమ్మడి వరంగల్లోని ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ
కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కాంగ్రెస్ నాయకుడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుర్రకాయలగూడెంలో సోమవారం చోటుచేసుకున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారిన సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల నియామకం దందాకు తాత్కాలికంగా తెరపడింది. దళారుల కొలువుల దందాపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. �
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1980వ దశకంలో ఓ రాక్షసబల్లి అవశేషాలు దొరికాయి. ప్రాణహిత-గోదావరి లోయలో అన్నారం గ్రామానికి దక్షిణ దిశలో కిలోమీటర్ దూరంలో వీటిని గుర్తించారు. వీటిపై నిర్వహించిన పరి�
సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్రమనస్తాపం చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దేగామ గ్రామానికి చెందిన విఠల్ (54) తనకున్న మూడెకరాల్లో పత్తి వేశాడు.
దిగుబడులు లేక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు రైతులు తనువు చాలించారు. ఈ విషాదకర ఘటనలు ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మొలుగ�
Sand illegal Mining తాడిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో కాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పుష్ప సినిమాను తలపించే రీతిలో పెద్ద దందానే జరుగుతున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతం నుంచి ప్రతీ రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద
ఇది 2023 మే 20నాటి చిత్రం. జలకళతో మత్తడి దుంకుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు చెక్ డ్యామ్. కేసీఆర్ పాలనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల-గుమ్మడవెల్లి గ్రామ�