రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అధికారులు వెల�
విధి నిర్వహణలో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి రవాణా అధికారి (డీటీవో) వెంకన్నను బొగ్గు లారీ కబళించింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న డీటీవో వెంకన్న వైపు ఒక్కసారిగా బొగ్గు లారీ దూసుకొచ్చింది. స
BRS Dharna | కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ భూపాలపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో , ధర్నా నిర్వహించారు.
జయశంకర్ భూపాపలల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో మేడిగడ్డ (లక్ష్మీబరాజ్), అన్నారం గ్రామంలోని సరస్వతీ బరాజ్ను కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా బృందం గురువారం పరి�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆముదాలపల్లి అటవీ ప్రాంతంలో కొంతమంది పోడుపేరుతో భూమిని సాగుచేస్తున్నారని తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. క
ఎండల ధాటికి శుక్రవారం 9 మంది మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లికి చెందిన జెల్ల లస్మయ్య (60), శంకరాంపల్లికి చెంది న సమ్మక (65) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.
జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి, బండపల్లి, కుందనపల్లి, పెద్దంపల్లి పంట పొలాల్లో శుక్రవారం మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎండ వేడితోపాటు బలంగా గాలులు వీచడ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు గురువారం ప్రారంభమై వచ్చే నెల ఒకటిన ముగియనున్నాయి. 2025 మేలో జరిగిన తొలి సరస్వతి పుష్కరాలకు 35 లక్షల మంది భక్తులు రాగా ఇ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా పోలీసులు మహిళలపై జులుం ప్రదర్శించారు. ఆలయంలో ఉన్న జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితోపాటు మరి కొ
కోతుల దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. సీఐ నరేశ్కుమార్ కథనం ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ కాలనీలో నివసించే కొసనగొట్టు హరికృష్ణ(50)పై గురువారం కోతులు దాడి చేశాయి.