జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ స్వల్పంగా కుంగిన నేపథ్యంలో మంగళవారం అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 21న బరాజ్లోని 20వ పిల్లర్ వద్ద పేలుడు శబ్దం రాగా, బ్రిడ్జి కొద్ది మేరకు కుంగిన వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్ తన కళా నైపుణ్యంతో అగ్గిపుల్లపై వరల్డ్ కప్ను ఆవిష్కరించాడు. అగ్గిపుల్ల, చాక్పీస్, పెన్సిల్ గ్రాపైట్పై అతి చిన్న పరి�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు చుక్కెదురైంది. ఆయన ఊకదంపుడు మాటలు వినలేక జనం సభ జరుగుతుండగానే వెళ్లి పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత అంగడి మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహి�
Minister KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. రేగొండ మండలం చెంచుపల్లి శివారులో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ�
జయశంకర్ భూపాలపల్లి: మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని దుబ్బగూడానికి చెందిన అఫ్రీన్ ( 35) భర్త పేరు అంజద్ కూలి పని చేసుకొని నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో సోమవారం సాయంత్రం అఫ్రీన్ తన చీరతో ద�
Heavy rains | అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. మబ్బులకు చిల్లుపడినట్లుగా వర్షాలు కురుస్తున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి : ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆదివారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవ
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివ
మొదటి, రెండో వేవ్లతో పోలిస్తే తగ్గిన తీవ్ర సాధారణ జలుబుతో సమానమైన వైరస్ ఒమిక్రాన్తో పెద్దగా ముప్పులేదు మారిన ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం టీకాలతో పెరిగిన రోగనిరోధక శక్తి భరోసానిస్తున్న సర్కార�
Minister Satyavati Rathod | బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.
Rythubandhu | రైతుబంధు సంబురాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి హాజరై ముగ్గులు వేశారు. బతుకమ్మ ఆడారు. ఆట పాటలతో రైతుల్లో నూతనోత్సవాన్ని నింపారు.
Kaleswaram Temple | జిల్లాలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని శాసన మండలి ప్రొటైం చైర్మన్ భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.