జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్లో అటవీ అధికారులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని మానవ హకుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య అన్నారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ (Kamanpur) మండలంలోని స్వయంభూగా నల్ల రాతి బండ పై ‘వరాహ’ రూపంలో వెలిసిన ఆదివరాహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకుంది. స్వామి వారి క్షేత్రం చుట్టూ ప్రదక్షణాలు చేసి, అలాగే ఆ�
పంటలు పండకపోవడం, అప్పులు తీర్చలేక రెకల కష్టం చేసుకొని బతుకుతున్న రైతు రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు. అటు రుణమాఫీ కాక ఇటు రైతు భరోసా లేక తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెం దాడు.
Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో (Electric shock)ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు.
నవ మాసాలు మోసి నాడు బిడ్డకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి.. నేడు తన కాలేయం నుంచి కొంత దానం చేసి పునర్జన్మనిచ్చింది. బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయదనే నానుడిని నిజం చేసింది.
డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిపై పోడుదారులు దాడి చేశారు. దీంతో అటవీ శాఖాధికారులు వారిపై కేసు నమోదు చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అటవీ శా
వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం స్ఫూర్తితండాకు చెందిన సక్రూనాయక�
దిగుబడులు రాక, అప్పులు తీర్చలేక మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆదివారం జరిగింది. ఎస్సై అభినవ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ రాజబాపు(45) పలిమెల గ్రామం�
డెంగ్యూ తో ఓ చిన్నారి గురువారం మరణించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇస్సిపేటకు చెందిన జన్నె రాజు కుమార్తె సాయిశ్రీ(6)కి ఇటీవల జ్వరం రావడంతో పరకాలలోని ప్రైవేట్ దవా
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటు కు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మల్హర్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన నేరేడుగొమ్మ మలహల్రావు (52) తన ఆయిల్ పామ్ తోట వద్దక�
Congress | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదల భూములను కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భూపాలపల్లి పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉడుత సరోజన కుమారు�
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల కు నూతన అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ స్వల్పంగా కుంగిన నేపథ్యంలో మంగళవారం అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 21న బరాజ్లోని 20వ పిల్లర్ వద్ద పేలుడు శబ్దం రాగా, బ్రిడ్జి కొద్ది మేరకు కుంగిన వ�