నిజామాబాద్ : రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. సుమారు మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వారదను వచ్చినట్లే దిగువకు 33 గేట్ల ద్వారా ఇరిగేషన్ అధికారులు వదులుతున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఔట్ ఫ్లో రూపంలో గోదావరి నదిలోకి వదిలిపెట్టారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Salman Khan: ఆ గేమ్తో నన్ను అవమానిస్తున్నారు.. కేసు పెట్టిన సల్మాన్