నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం ఎస్సారెస్పీ నుంచి ఆదివారం నీటిని విడుదల చేశామని ఏఈఈ మాధురి తెలిపారు.
మెండోరా, ఆగస్టు 3 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 17,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం స�
నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 86,270 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ నయనారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు 18 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 74,952 క్యూసెక్కుల మిగులు జలాలను విడు
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను ఇరిగేషన్ ఇంజినీర్లు క్రమంగా పెంచుతున్నారు. వరద కాలువలో 12,000 క్యూసెక్కులు, 15 వరద గేట్ల నుంచి 42 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 6000 క్యూ�
మెండోరా, జూలై 7 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ మా
బాల్కొండ : కేసీఆర్లో తెలంగాణ ఉద్యమకాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టపైనేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులను ఆదివారం ఆయన ప
Srsp | నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమా�
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 10,700 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు.
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 14,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో రెండు వరద గేట్లతో 6,240 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 2,500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి �