Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 10,700 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు.
Srsp Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 14,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో రెండు వరద గేట్లతో 6,240 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లతో 2,500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి �
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 21,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్ట�
మెండోరాః శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 80,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 11 వరద గేట్ల నుంచి దిగువ గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని �
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో దిగువ గోదావరిలోకి 99,840 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్�
మెండోరా, అక్టోబర్ 4: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్లతో 1,58,780 క్యూసెక్కుల మిగులు జ లాలను గోదావరిలోకి విడుదల చే
మెండోరా: ప్రకృతి అందాలు ఎప్పుడు తిలకించినా అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ దృశ్యం మదిలో ఒక జ్ఞాపకంలా ఎప్పటికీ మిగులు పోతుంది. అలాంటి దృశ్యమే ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రా
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 3,82,430 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన వెల్లడిం
వరద నీటిలో తెప్పలో గ్రామానికి వెళ్లిన జిల్లా అడిషనల్ కలెక్టర్ బోధన్ : మంజీర నదికి మూడు రోజులుగా వస్తున్న భారీ వరద, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఫలితంగా జలదిగ్బంధంలో ఉన్న హంగర్గా గ్రామాన్న�
మెండోర : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాలల్లో పంట పొలాలను వరద నీరు ముంచె
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అధిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో డ్యాం దగ్గర�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరదఎస్సారెస్పీలోకి 2లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మెండోరా : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి లక్షా 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ఏఈఈ వంశి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 వరద గేట్ల నుంచి 99వేల 840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నా