శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 70,620 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 16 వరద గేట్ల�
32 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పర్యవేక్షణలో గ�
16 గేట్ల ద్వారా గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటి విడుదల మెండోరా : శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్సారెస�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 19,670 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. దీంతో ఉదయం 11 గంటలకు వరద కాలు�
మెండోరా : మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో తగ్గి పోవడంతో ఎత్తిన 6 వరద గేట్లనుగురువారం ఉదయం 8 గంటలకు మూసివేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 9,180 క్యూసెక్కుల వరద వచ్చ�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువ గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేస్తున్నామని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 27,890 క్యూసెక్కుల వరద న�
Srsp Project | ఎగువన ఉన్న మహారాష్ట్రతోపాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని గోదావరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ వంశీ తెలిపారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు.
Sriramsagar Dam | శ్రీరాంసాగర్కు వరద.. ఎనిమిది గేట్ల ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఎగువన భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 24,150 క్యూసెక్కుల