తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో ఉద్ధండ పండితుడైన సిరిశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో 1905, ఆగస్టు 13న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటాచార్యులు, రంగనాయకమ్మ. పండిత వంశంలో జన్మించిన కృష్ణ�
అవినీతి కాంగ్రెస్ కమీషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిల్లాడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ �
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీలో శనివారం తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీక్షాదివస్లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారాంయాదవ్ తలపెట్టిన దీక్షా కార్యక్రమానికి అను�
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. భీమ్గల్ రోడ్డులో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకున్నది. తమ కుమారుడు బాగా చదువుకొని ప్రయోజకుడవుతాడని, తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని కలలు కన్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది.
భర్తను అతడి ఇద్దరు భార్యలు పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామంలో సోమవారం చోటు చేసుకున్నది. స్థానిక సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివర�
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని, లోకల్ వార్ వన్ సైడేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇందూరు పంతం హింస
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. చాలా రోజుల తర్వాత గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు పరాభవం ఎదురైంది. యాసంగి బోనస్ ఎగవేతతో పాటు కొనుగోళ్లలో జాప్య�
నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన తెలంగాణ యూనివర్సిటీ నిత్యం వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి పరిశోధన పత్రాల విషయంలో నాణ్యతను సాధించాల్సి ఉండగా చీటికి మాటి�
నిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్కౌంటర్ సందర్భంగా కుటుంబసభ్యులపై పోలీసులు జరిపిన అమానుష ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మృతుడి తల్లి, భార్య, కుటుం�