వరద కష్టాలు నిజామాబాద్ జిల్లాను వీడటం లేదు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా గోదావరి ఉప నది మంజీరా బీభ త్సం సృష్టిస్తోంది. గ్రామాలను ముంచెత్తుతూ సాగుతోంది. పంట పొలాలను కప్పేసుకుని ప్రవహిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన అత్యంత భారీ వానలు ఎనలేని నష్టాన్ని మిగిల్చింది. వరద సృష్టించిన విధ్వంసానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అనేకం నేలమట్టం అయ్యాయి.
అనుమానాస్పదంగా కనిపించిన ఓ కపోతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట్లో కలకలం రేపింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ పావురం గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో రెండు రోజుల క్రితం పడిపోయింది. ఇంటి యజమానులు దా�
నిజామాబాద్ జిల్లాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) సమావేశాలకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. మూడు నెలలు గడిచి పోయినప్పటికీ ఇంత వరకూ దిశ మీటింగ్ ఊసే కరువైంది.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా తెరి పి లేకుండా వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యా యి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
కృష్ణా, తుంగభద్ర నదులకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం జూరాలకు 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. డ్యాం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ర్టానికి ముప్పుగా పరిణమిస్తోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని �
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ని�
Rare surgery | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ ఆసుపత్రిలో మూడు రోజుల మగ శిశువుకు అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేశారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చేపట్టింది జనహిత పాదయాత్ర కాదని, అది జన రహిత పాదయాత్ర అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన�