కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన దాసరి కిషన్ (68), భార్య నాగమణి (55), కుమారుడు వంశీ (30) కుటుంబకలహాలతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 25 మంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనున్నది. శుక్రవారం పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారె�
ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 30 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లార
వరద కష్టాలు నిజామాబాద్ జిల్లాను వీడటం లేదు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా గోదావరి ఉప నది మంజీరా బీభ త్సం సృష్టిస్తోంది. గ్రామాలను ముంచెత్తుతూ సాగుతోంది. పంట పొలాలను కప్పేసుకుని ప్రవహిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన అత్యంత భారీ వానలు ఎనలేని నష్టాన్ని మిగిల్చింది. వరద సృష్టించిన విధ్వంసానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అనేకం నేలమట్టం అయ్యాయి.
అనుమానాస్పదంగా కనిపించిన ఓ కపోతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట్లో కలకలం రేపింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ పావురం గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో రెండు రోజుల క్రితం పడిపోయింది. ఇంటి యజమానులు దా�