అవాస్తవాలు మాట్లాడుతున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
ఆయకట్టు మురిసి పోతున్నది.. సాగునీటి రాకతో సస్యశ్యామలంగా మారుతున్నది.. ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకున్నది. లక్షలాది ఎకరాల ఆయకట్టు పచ్చదనం సంతరించుకుంటున్నది. ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టుల నుంచ�
సమైక్య పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ఉదయం పూట పొగమంచు కమ్మేస్తున్నది. పొగ మంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. తుపాన్ ప్రభావంతో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోగా.. �
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో సమీకృత వెజిటేబుల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. ‘నమస్తే అంకాప
రాష్ట్రంలోని నిరుపేదలంద రికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో రూ.10.7 కోట్ల వ్యయంతో నిర్మ�
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడుదామని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని న్యూఅంబేద్కర్ భ�
అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, తహసీల్దార్ జనార్దన్ అన్నారు.
సంపూర్ణ ఆరోగ్యానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుందని, నిత్యం యోగాసనాలు వేస్తే రోగాలు దరిచేరవని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి నిత్యం యాంత్రిక జీవనం కొనసాగిస్తూ, ఆహార నియమాలు పాటించక, కలుషిత ఆహారంతో �
పది మందిలో ప్రత్యేకంగా కనిపించేందుకు యువతులు అనేక బ్యూటీ టిప్స్ పాటిస్తుంటారు. మగువల అందాన్ని రెట్టింపు చేసేవాటిలో నఖ సౌందర్యం ఒకటి. అరచేతులు, గోళ్లకు గోరింటాకు పెట్టడం నాటి సంప్రదాయం.. నెయిల్ పాలిష్
జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించారు. మోస్రా మండలకేంద్రంలో నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంప