ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు వంటివేవి వాళ్లకు పట్టడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో తోడుగా తాజాగా �
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. రైతులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభ�
నిజామాబాద్ జిల్లాలో వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే సీఎంతోపాటు పీసీసీ చీఫ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాం�
ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లు కోసి 25 రోజులైనా కొనుగోలు చేయడంలేదని జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శుక్రవారం రైతులు ధర్నా
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సుమారు నెల రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన రైతులు కాంటా కోసం ఎదురుచూడాల్సిన ద
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.
మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్లలో బోనకల్లు - ఖమ్మం రహదారిపై రైతులు, బీఆర్ఎస్, సీపీఎం, రైతు నాయకులు �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చ�
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో అవినీతి అనేది వ్యవస్థాగత సమస్యగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇటీవలి ఘటనలు అవినీతి కంపును మరింత తీవ్రంగా మార్చుతోంది. శుక్రవారం(ఏప్రిల్ 17న) కామారెడ్డి జి�
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ బలిరాం హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి చరిత్రలో నిలిచిపోతుందని, మట్టిలోని ప్రతి అణువూ.. దేశ భక్తి గల సమాజ నిర్మాణం, ప్రేరణ కోసం స్ఫూర్తిని నింపింది ఇక్కడేనని �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో అత్యాధునిక వైద్యం అందని ద్రాక్షగా మారింది. రూ.8 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్ ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడింది.