నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో గురువారం వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో గంటపాటు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రధాన రోడ్లతోపాటు పలు కాలనీల్లో రోడ్లు జలమయమయ్యాయి. ద
బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామం లో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ షాక్తో దంపతులు మృతిచెందారు. భర్తను కాపాడబోయి భార్య కూడా మృత్యువాతపడగా, బాధిత కుటుంబంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలి�
యూరియా యాప్నకు వ్యతిరేకంగా రైతాంగంతోపాటు బీఆర్ఎస్ కూడా పోరుబాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, వ్
రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. యాప్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్లో జాతీయ రహదారిపై శుక్రవారం బైఠాయించారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కారు. రూ.వేలాది కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుకై ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క పైసా బిల్లులు చెల్లించడం లేద�
కేసీఆర్ 14 ఏండ్లు పోరాటం చేసి చివరికి ప్రాణాలకు తెగించి సాధించిన తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అలాంటి తెలంగాణను వ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిజామాబాద్కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా గాయం మానకపోవడంతో జీజీహెచ్లోని ప్లాస్టిక్ సర్జరీ వ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పొతంగల్ మండల కేంద్రంలో విషాదం నెలకొన్నది. మంజీరా నదిలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు మృతిచెందారు. మృతి చెందిన ఇద్దరు బావ బావమరిది కాగా, ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. �
ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు వంటివేవి వాళ్లకు పట్టడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో తోడుగా తాజాగా �