పదో తరగతి పరీక్షలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే టెన్త్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన వంట గ్యాస్ సంక్షోభాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులకు ఆశ పడి అందిన కాడికి దోచుకుంటున్నారు.
వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. 38 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కరెంట్ వాడక�
మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బె
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం కమ్మర్పల్లి రేంజ్ పరిధి, నిజామాబాద్ జిల్లా సరిహద్దును దాటి సిరిసిల్ల జిల్లా మల్యాల రేంజ్ అటవీ ప్రాంతంలోకి పెద్ద
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన కొత్త గొల్ల కిషన్, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. చిన్న కొడుకు భానుప్రకాశ్ (23) ఇంటి వద్దే ఉంటున్నాడు. మద్యానికి అలవాటుపడిన భానుప్రకాశ్ డబ్బుల క
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని గల్ఫ్కు వెళ్లిన వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఎలా ఉన్నారో అంటూ కలవరపాటుకు గురవుతున్నారు. వార
యూరియా బుకింగ్ తెలియక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేసి, పాత పద్ధతి ద్వారా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై
పసుపు కొనుగోళ్లకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి పసుపు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఏటా నూతన సంవత్సరం ఆరంభం నుంచి పసుపు క్రయ, వ�
పట్టణంలోని దేవాంగ సామాజిక వర్గం కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్ అధికార పార్టీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకున్నదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఆయన
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న మక్కజొన్న పంట నేలకొరగగా, వేల్పూర్మండలంలోని పలు గ్రామాల్లో మార్కెట్కు తరలించడానికి సిద�
మున్సిపల్ ఎన్నికల నిర్వాహణలో ఎన్నికల యంత్రాం గం వైఫల్యం పలు చోట్ల స్పష్టంగా కనిపించింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాశారన్న ఆరో�