ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.
మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్లలో బోనకల్లు - ఖమ్మం రహదారిపై రైతులు, బీఆర్ఎస్, సీపీఎం, రైతు నాయకులు �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చ�
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో అవినీతి అనేది వ్యవస్థాగత సమస్యగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇటీవలి ఘటనలు అవినీతి కంపును మరింత తీవ్రంగా మార్చుతోంది. శుక్రవారం(ఏప్రిల్ 17న) కామారెడ్డి జి�
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ బలిరాం హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి చరిత్రలో నిలిచిపోతుందని, మట్టిలోని ప్రతి అణువూ.. దేశ భక్తి గల సమాజ నిర్మాణం, ప్రేరణ కోసం స్ఫూర్తిని నింపింది ఇక్కడేనని �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో అత్యాధునిక వైద్యం అందని ద్రాక్షగా మారింది. రూ.8 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్ ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడింది.
నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని సాయిలిఖిత(14) మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవడంతో, ఆదిలాబాద్ జిల్ల�
పదో తరగతి పరీక్షలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే టెన్త్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన వంట గ్యాస్ సంక్షోభాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులకు ఆశ పడి అందిన కాడికి దోచుకుంటున్నారు.
వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. 38 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కరెంట్ వాడక�
మార్చి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏప్రిల్ రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బె