గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనే క్రమంలో ఎక్సైజ్ సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర రేవంత్రెడ్డిదని, అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ జెండాను �
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ముసాయిదా ప్రచురించడంతో ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక పోరు ముగిసిన దరిమిలా పట్టణ, నగరాల్లోనూ లోకల్ పోరు షురూ కానుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలక�
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యంచ గోదావరి నదిలో ఆదివారం ఓ నవజాత శిశువు మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై యాదగిర�
నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఓ రైతు వ్యవసాయ మోటర్కు సంబంధించి విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో ఎలక్ట్రిక్ సిబ్బంది కనెక్షన్ కట్ చేసి, స్టార్టర్ డబ్బాను తీసుకెళ్లారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ మాయలేడి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలుచేసి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ రైల్వే హెడ్కానిస్టేబుల్ సహకారంతో డబ్బులు వసూలు
అక్రమాస్తుల వ్యవహారంలో నిజామాబాద్ జిల్లా హాట్ టాపిక్గా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో అవినీతి అనకొండలు ఇంకెంత మంది ఉన్నారో? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. దొరికితే దొంగ... అన్నట్లుగా పరిస్
నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతం లో పలు చోట్ల ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో లోటుపాట్లు బహిర్గతం అయ
వచ్చే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగానికి తాగు నీటి తిప్పలు తప్పేలా లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలు సరఫరా చేసే కీలకమైన సింగూర్ ప్రాజెక్టు మరమత్తులు చేపడుతుండటమ�
నిజామాబాద్ జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ పనితీరు హాస్యాస్పదంగా మారుతోంది. తనిఖీలు చేపట్టకుండానే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆఫీస్లకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జిల్లా �
గురుకులంలో అస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలతో అన్నదాతలు అసువులు బాసుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందితో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన ని జామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు.