పోలీసులు ఎంతగా నిర్బంధం విధించినా మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం ఒకరోజు నిరాహర దీక్ష నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లజాము వరకు నాలుగుచోట్ల చోరీలకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాటా సుమో వాహన�
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఏసీబీకి చిక్కిన కే మల్లారెడ్డి అక్రమ సంపాదన మరింత వెలుగులోకి వచ్చింది. మల్లారెడ్డితోపాటు ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం ద�
జూన్ 29న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో యూరియా కొనుగోలు విషయంలో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూరియా బుకింగ్ యాప్లో బస్తాలు బుక్ చేసుకున్న రైతులకు ఠంచనుగా అందివ్వాల్సిన
MRO Office | నిర్దేశించిన పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది ఎమ్మార్వో ఆఫీస్కు తాళం వేస్తే.. అది కూడా ఓ పెండ్లి ఫంక్షన్ కోసం చేస్తే ఎలా ఉంటుంది. ఇదే జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఇదే జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులకు కళ్లు లేని కబోదిలా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థలు పని చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. కనీస
ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు పోటెత్తాయి. నిజామాబాద్లో 122, కామారెడ్డిలో 101 వినతలు వచ్చాయి. నిజామాబాద్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఇల�
ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్'కు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సూచించారు. ‘సర్'లో భాగంగా శుక్రవ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో గురువారం వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో గంటపాటు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రధాన రోడ్లతోపాటు పలు కాలనీల్లో రోడ్లు జలమయమయ్యాయి. ద
బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామం లో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ షాక్తో దంపతులు మృతిచెందారు. భర్తను కాపాడబోయి భార్య కూడా మృత్యువాతపడగా, బాధిత కుటుంబంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలి�
యూరియా యాప్నకు వ్యతిరేకంగా రైతాంగంతోపాటు బీఆర్ఎస్ కూడా పోరుబాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, వ్
రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. యాప్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్లో జాతీయ రహదారిపై శుక్రవారం బైఠాయించారు.