చేయూత పథకం కింద బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నాచౌక్ వద్ద మహాసభ
జీవో-97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంతోపాటు నందిపేట్లో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాం�
కాంగ్రెస్ పార్టీ తీరుపై విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు గుర్రుమంటున్నారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట... అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటంపై కన్నెర్ర చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గతంల
పసుపు పంట సాగుకు ఆర్మూర్ ప్రాంతం ప్రసిద్ధి గాంచింది. పచ్చ బంగారంగా పేరొందిన ఈ పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తుందన్న భావన ఉండేది. కానీ, కొన్నేళ్లుగా లాభాల సంగతి దేవుడెరుగు, ఏటా నష్టాలే మూట గట్టుకుంటున్నార�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్�
పట్టణంలోని 23వ వార్డులో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి హెచ్చరించారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన ఆదివారం 23వ వార్డ�
బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండా గ్రామాల్లో గిరిజనులు ఆదివారం తీజ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్
మాజీ మంత్రి హరీశ్రావు చేతబడి చేశారని తాను అనలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మ�
కాళేశ్వర గంగ కదిలొచ్చింది. ఎక్కడో ఉన్న ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎదురెక్కి వచ్చింది. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే శ్రీరాంసాగర్ చెంతకు చేరింది. ఆదివారమే జిల్లాలో అడుగిడిన కాళేశ్వరం జలాలు �
నిజామాబాద్(ఇందూరు) జిల్లాలో ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి రాష్ట్ర ప
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో మరో అవినీతి వెలుగు చూసింది. బడా వ్యాపారవేత్తగా, పేరొందిన రైస్మిల్లర్గా పేరు పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.66.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మా
కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొన్నది. క్రయ, విక్రయాలు తగ్గడంతో వ్యాపారం డీలా పడిపోయింది. జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల కొనుగోలు శ
నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొన్నది. ముప్కాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పడి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో యువకుడు గల్లంతయ్యాడు.
నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యూఆర్ఎస్), మోడల్ స్కూళ్లకు అనుబంధం చేయబడిన కేజీబీవీలు, మైనార్టీ గురుకులాల్లో కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరాకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వాన�