కాళేశ్వర గంగ కదిలొచ్చింది. ఎక్కడో ఉన్న ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎదురెక్కి వచ్చింది. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే శ్రీరాంసాగర్ చెంతకు చేరింది. ఆదివారమే జిల్లాలో అడుగిడిన కాళేశ్వరం జలాలు �
నిజామాబాద్(ఇందూరు) జిల్లాలో ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి రాష్ట్ర ప
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో మరో అవినీతి వెలుగు చూసింది. బడా వ్యాపారవేత్తగా, పేరొందిన రైస్మిల్లర్గా పేరు పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.66.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మా
కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొన్నది. క్రయ, విక్రయాలు తగ్గడంతో వ్యాపారం డీలా పడిపోయింది. జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల కొనుగోలు శ
నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొన్నది. ముప్కాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పడి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో యువకుడు గల్లంతయ్యాడు.
నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యూఆర్ఎస్), మోడల్ స్కూళ్లకు అనుబంధం చేయబడిన కేజీబీవీలు, మైనార్టీ గురుకులాల్లో కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరాకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వాన�
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడున్నర దశాబ్దాల తర్వాత పెద్ద పులి సంచారం సంచలనం రేకెత్తించింది. గోదావరి నదికి ఉత్తర ప్రాంతంలో నే కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లో ఎక్కువ గా పెద్ద పుల
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10 మోడల్ స్కూళ్లు(ఆదర్శ పాఠశాలలు) ఉన్నాయి. అందులో ఓ మోడల్ స్కూల్లో అంతులేని అవినీతి వెలుగు చూసింది. ఇక్కడ పని చేస్తున్న బాధ్యుడొకరు పిల్లల పేరుతో మధ్యాహ్న భోజనంలో అప్పనంగా అ
కరెంట్ కోతలపై రైతులు కన్నెర్రజేశారు. కోతలు లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్లో రైతులు, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో స్థానికులు సబ్స్టే�
పోలీసులు ఎంతగా నిర్బంధం విధించినా మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం ఒకరోజు నిరాహర దీక్ష నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లజాము వరకు నాలుగుచోట్ల చోరీలకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాటా సుమో వాహన�
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఏసీబీకి చిక్కిన కే మల్లారెడ్డి అక్రమ సంపాదన మరింత వెలుగులోకి వచ్చింది. మల్లారెడ్డితోపాటు ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం ద�
జూన్ 29న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో యూరియా కొనుగోలు విషయంలో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూరియా బుకింగ్ యాప్లో బస్తాలు బుక్ చేసుకున్న రైతులకు ఠంచనుగా అందివ్వాల్సిన
MRO Office | నిర్దేశించిన పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది ఎమ్మార్వో ఆఫీస్కు తాళం వేస్తే.. అది కూడా ఓ పెండ్లి ఫంక్షన్ కోసం చేస్తే ఎలా ఉంటుంది. ఇదే జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఇదే జరిగింది.