నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో శనివారం తెల్లవారుజామున కిడ్నాప్నకు గురైన మూడేండ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే కేసు ను ఛేదించి నిందితులను అదుపుల�
రైతులకు రుణమాఫీ తిప్పలు తప్పడం లేదు. పొద్దున లేస్తే బ్యాంకుల చుట్టూ తిరగడంతోనే సమయం గడిచిపోతున్నది. 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీలో పేరు రాని వారు, బ్యాంకుల్లో అప్పులు మాఫీ కాని వారంతా తీ�
గోదావరి నదిలో ఓ వృద్ధురాలు ఉలుకుపలుకూ లేకుండా కనిపించడంతో చనిపోయిందనుకున్నారు. మృతదేహాన్ని తరలించాలన్న ఉద్దేశ్యంతో పూర్తి సరంజామాతో వచ్చిన మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.
అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఠాణాకు పిలిచి నోటీసులు అందజేశారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీసులు. అసలేం జరిగిందంటే.. కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితుల�
తెలంగాణ యూనివర్సిటీలోని వసతిగృహాల్లో వడ్డిస్తున్న భోజనంలో బల్లులు, పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. అన్నంలో మొన్న బల్లి రాగా, నిన్న పురుగులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్స�
తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించి అందుబ�
పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఐలమ్మ విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిఫ్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన శనివారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
వరద కాలువపై కారు రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి పక్కనున్న కుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మం డలం పడిగెల్ గ్రామానికి చెందిన రైతు గాదేపల్లి రమేశ్ (55)కు భా�
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు పాల్గొని యోగాసనాల�
మేడిపండు చూడు మేలిమై నుండు... పొట్ట విప్పి చూడు పురుగులుండు... అన్నట్లుగా మారింది హోటళ్లు, రెస్టారెంట్ల తీరు. కొత్త, పాతవి అనే తేడా లేకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రం లో కుళ్లిన మాంసాన్ని, ప్రాణాంతక రసాయనాల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవ
నిజామాబాద్ జిల్లాజక్రాన్పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్ కార్తీక్నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకా�