నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన తెలంగాణ యూనివర్సిటీ నిత్యం వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి పరిశోధన పత్రాల విషయంలో నాణ్యతను సాధించాల్సి ఉండగా చీటికి మాటి�
నిజామాబాద్ జిల్లాలో జరిగిన షేక్ రియాజ్ ఎన్కౌంటర్ సందర్భంగా కుటుంబసభ్యులపై పోలీసులు జరిపిన అమానుష ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, సీబీఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మృతుడి తల్లి, భార్య, కుటుం�
జర్నలిస్టులు ఆత్మగౌరవంతో పనిచేయాలని, వృత్తిని ప్రేమించాలని సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ అన్నారు. మాక్లూర్ మండలంలోని అడవిమామిడిపల్లిలో ఉన్న శ్రీఅపురూప కళ్యాణ మండపంలో ఆదివారం అమృతలత జీవన సాఫల్య అ
బిగాల మహేశ్ గుప్తా ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో సాధారణ సౌకర్యాలతోనే నడిచేవి. కానీ ఆ పాఠశాల ఇచ్�
నవీపేట మండల కేం ద్రంలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలోకి దుండగులు చొరబడి ఆరు కిలోల వెండి, తులం బంగారం ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే బాసర ప్రధాన రోడ్డులో ఉన్న దుకాణంలో సోమవారం తెల్లవారుజామున దుండగు
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన దాసరి కిషన్ (68), భార్య నాగమణి (55), కుమారుడు వంశీ (30) కుటుంబకలహాలతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని 25 మంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనున్నది. శుక్రవారం పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారె�
ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 30 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లార
వరద కష్టాలు నిజామాబాద్ జిల్లాను వీడటం లేదు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా గోదావరి ఉప నది మంజీరా బీభ త్సం సృష్టిస్తోంది. గ్రామాలను ముంచెత్తుతూ సాగుతోంది. పంట పొలాలను కప్పేసుకుని ప్రవహిస్తోంది.