నిజామాబాద్ జిల్లాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) సమావేశాలకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. మూడు నెలలు గడిచి పోయినప్పటికీ ఇంత వరకూ దిశ మీటింగ్ ఊసే కరువైంది.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా తెరి పి లేకుండా వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యా యి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
కృష్ణా, తుంగభద్ర నదులకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం జూరాలకు 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. డ్యాం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ర్టానికి ముప్పుగా పరిణమిస్తోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని �
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ని�
Rare surgery | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ ఆసుపత్రిలో మూడు రోజుల మగ శిశువుకు అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేశారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చేపట్టింది జనహిత పాదయాత్ర కాదని, అది జన రహిత పాదయాత్ర అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన�
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర పేరిట చేపట్టిన జిల్లాల పర్యటన.. ప్రజలపై దండయాత్రగా సాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికాలో బోటింగ్కు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి సరస్సులో పడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ నివాసి వడ్లమూడి హరికృష్ణ (49) పాతికేళ్ల క్రితం అమెరికాకు వలసవెళ్లారు.
వానకాలం పంటలు సాగుచేస్తున్న రైతులకు నకిలీ విత్తనాల గండం పొంచి ఉన్నది. ఆదిలోనే వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆలస్యంగా తనిఖీలు చేపట్టడడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాల విక్రయా�
బంజారాల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలిండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు. మండలంలోని బర్దిపూర్లోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం బంజారా ఆత్మీయ సమ్మేళన�
విధి నిర్వహణలో ఉన్న ఇరిగేషన్ ఏఈఈ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్కు చెందిన నితిన్ (30) నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఇరిగేషన్ ఏఈఈగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కోనాపూర�