ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతవరకు సురక్షితంగా బయటపడే అ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్నగర్లో ఉన్న స్వధార్ హోమ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో రిడో అనే స్వచ్ఛంద సంస్థ స్వధార్ హోమ్ను నిర్వహిస్తున్నది.
భార్యపై కోపంతో కన్నకొడుకును దారుణంగా హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మండలంలోని పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి కూతు
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్
మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమగా సిగరెట్లు తరలిస్తుండగా నిజామాబాద్ నగరంలో పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పరిధిలో ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి వ�
నిజామాబాద్ జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకొన్నారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ పాత నేరస్తుడు నిజామాబాద్ నగరానికి చెందిన ఏడు
తెలంగాణ దేవుడు, రాముడు కేసీఆరే అయితే తెలంగాణ లంకాసురుడు రేవంత్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ నైజం జై తెలంగాణ అయితే.. రేవంత్ ఇజం న�
నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా పసుపు పంటను సాగుచేస్తారు. కానీ ప్రస్తుతం పసుపు రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.
నిరుద్యోగ యువత కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్లో ఏర్పాటు చేస్తున్నట్లు టాస్క్ ప్రాంతీయ కేంద్రాల ముఖ్య అధికారి �
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరంలో రోడ్లు, నాలాలు జలమయమవుతున్నాయి. మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి చేరుతున్నది. పలు డివిజన్లలో మురికి నాలాలు ప్రమాదకరంగా మారాయి.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని నిరసన వ్యక్తంచేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ మండలం మల్లారంలో గురువారం చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మంజీర నది తీరాన ఉన్న సిద్ధాపూర్, ఖండ్గావ్ ఇసుక క్వారీలను గురువారం అధికారులు మూసివేయించారు. నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ‘మంజీరకు గర్భశోకం!’ పేరిట బుధవారం ప్రత్�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో పాల్గొన్న రైతులకు బీఆర్ఎస్�
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని మంజీర తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. బోధన్ మండలం సిద్ధ్దాపూర్లోని మంజీర తీరంలో ఇసుక క్వారీలో అడ్డూ అదుపులేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతల