ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో హైదరాబాద్లో గురువారం భేటీ అయ్యారు. తిరుపతిలోని హథీరాం భావాజీ మఠంలో తెలుగు రాష్ర్టాలకు చ�
మాదకద్రవ్యాల వినియోగంతో జీవితం అంధకారమవుతుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి నివాసానికి చే
మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం దారుణం చోటుచేసుకున్నది. ఇతర స్త్రీలతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కూ తురు రోకలిదుడ్డుతో కొట్టి హత్య చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపి
అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతవరకు సురక్షితంగా బయటపడే అ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్నగర్లో ఉన్న స్వధార్ హోమ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో రిడో అనే స్వచ్ఛంద సంస్థ స్వధార్ హోమ్ను నిర్వహిస్తున్నది.
భార్యపై కోపంతో కన్నకొడుకును దారుణంగా హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మండలంలోని పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి కూతు
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్
మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమగా సిగరెట్లు తరలిస్తుండగా నిజామాబాద్ నగరంలో పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పరిధిలో ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి వ�
నిజామాబాద్ జిల్లాతోపాటు హైదరాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకొన్నారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ పాత నేరస్తుడు నిజామాబాద్ నగరానికి చెందిన ఏడు
తెలంగాణ దేవుడు, రాముడు కేసీఆరే అయితే తెలంగాణ లంకాసురుడు రేవంత్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ నైజం జై తెలంగాణ అయితే.. రేవంత్ ఇజం న�
నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా పసుపు పంటను సాగుచేస్తారు. కానీ ప్రస్తుతం పసుపు రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.
నిరుద్యోగ యువత కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్లో ఏర్పాటు చేస్తున్నట్లు టాస్క్ ప్రాంతీయ కేంద్రాల ముఖ్య అధికారి �
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరంలో రోడ్లు, నాలాలు జలమయమవుతున్నాయి. మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి చేరుతున్నది. పలు డివిజన్లలో మురికి నాలాలు ప్రమాదకరంగా మారాయి.