నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం ప్రదర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోన�
బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు.
కావాల్సిన వారి వడ్లు మాత్రమే కాంటా వేసి, మిగతా వారిని పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు లక్ష్మా�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్నిరోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ చాపకింద నీరులా పాకుతున్నది. పట్టణాల నుంచి గ్రామాల వరకు అమాయకులు బెట్టింగ్ వలలో పడి చిత్తవుతున్నారు. రూ.లక్షల్లో ఆర్థికంగా నష్టపోతున్న�
నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనోహరాబాద్ మండలం కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద శనివారం మాజీ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నేతలు, �
సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ డివిజన్లో సమస్యలపై మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి బీ సుజాత మాట్లాడుతూ.. ప్రధానంగా నాగార�
కబ్జాలు కాంగ్రెసోళ్లు చేస్తరని, తాము చేయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. భూకబ్జా కేసులో విషయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబా�
మండలంలోని ఇసన్నపల్లి -రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు బుధవారం హల్చల్ చేశాడు. హత్యాయత్నం కేసులో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చిన సదరు వ్యక్తి పోలీసులకే సవాల్ విసిరాడు. అసలేం జరిగిందంటే..
ఉమ్మడి జిల్లాలో ‘ఉపాధి హామీ’ లక్ష్యం నీరుగారుతున్నది. ఉపాధి హామీ పథకం నిర్వహణలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మరో పద�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం పల్లెలు, తండాలు తల్లడిల్లుతున్నాయి. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండటంతో జనం గొంతెడుతున్నది. భూగర్భ