నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ధనంబండ తండా కు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం కారులో నిజామాబాద్ వెళ్తుండగా పాంగ్రా బోర్గాం సమీపంలో రోడ్డుపై ఉన్న అక్కాచెల్లెళ్లను కారు లో
Atrocious | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితు�
Road accident | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.
Municipal Commissioner | ఆర్మూర్ పట్టణంలోని మంచినీటి సరఫరా అయ్యే మంచినీటి కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు శనివారం పరిశీలించారు. రానున్న వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్�
జిల్లాలో కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా..సంబంధిత శాఖలు చేష్టలూడిగి చూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు.
Tragedy | నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ (Morthad) మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) అదే గ్రామానికి చెందిన మమ్మద్ సోహెల్, అతని బంధువు సుమేర్ మృతి చెందాడు.
Road Accident | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారి పై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Tripura Governor | నిజామాబాదు జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలోని అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్ర సేనా రెడ్డి సోమవారం దర్శించుకున్నారు.
Pocharam Birthday | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు,బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
NRI | శక్కర్ నగర్ : బోధన్ పట్నం శక్కర్ నగర్లో జరిగిన ప్రమాదంలో గాయాలపాలైన అజయ్ కుమార్ అనే బాలుడికి ఐ లవ్ శక్కర్ నగర్ వ్యవస్థాపకులు- ఎన్ఆర్ఐ నాగేంద్రబాబు ఆర్థిక సాయం పంపారు.
Doctor Imtiaz Begum | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని కారెగామ్ గ్రామంలో సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ ప్లస్ ఫార్మసీ, మెడికల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.
Inspection | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల నిర్వహణను జిల్లా ఇంటర్మిడియట్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఎన్నికల కోడ్ను అమలుచేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జనవరి 29న షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబా
కేంద్ర విత్త మంత్రి నిర్మలమ్మ పసుపు రైతులకు ఉత్త చేతులు చూపారు. పసుపుబోర్డుకు నిధులివ్వకుండా నిరాశ పరిచారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఉమ్మడ�