Road Accident | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారి పై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Tripura Governor | నిజామాబాదు జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలోని అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్ర సేనా రెడ్డి సోమవారం దర్శించుకున్నారు.
Pocharam Birthday | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు,బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
NRI | శక్కర్ నగర్ : బోధన్ పట్నం శక్కర్ నగర్లో జరిగిన ప్రమాదంలో గాయాలపాలైన అజయ్ కుమార్ అనే బాలుడికి ఐ లవ్ శక్కర్ నగర్ వ్యవస్థాపకులు- ఎన్ఆర్ఐ నాగేంద్రబాబు ఆర్థిక సాయం పంపారు.
Doctor Imtiaz Begum | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని కారెగామ్ గ్రామంలో సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ ప్లస్ ఫార్మసీ, మెడికల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.
Inspection | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల నిర్వహణను జిల్లా ఇంటర్మిడియట్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఎన్నికల కోడ్ను అమలుచేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జనవరి 29న షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబా
కేంద్ర విత్త మంత్రి నిర్మలమ్మ పసుపు రైతులకు ఉత్త చేతులు చూపారు. పసుపుబోర్డుకు నిధులివ్వకుండా నిరాశ పరిచారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఉమ్మడ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్ల్లో వరసగా చోరీలకు పాల్పడిన షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠా నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్రెడ్డి సోమవారం తన కార్యాల
Nizamabad | రోగులను పట్టించుకోకుండా దవాఖానలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ను ప్రభుత్వం సస్పెం డ్ చేసింది. ఆమెపై విచారణకు ఆదేశించింది. వైద్యార
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గాలికొదిలేయడం కలకలం రేపింది. అదే సమయంలో దవాఖానలోనే గ్రాండ్గా బర్త్డే వేడు�
ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోనూ అతివ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుంచి తిలక్గార్డెన్, బస్టాండ్ ప్రాంతాలకు వెళ్లే రోడ్డును సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందు�