పసుపు పండించిన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సిండికేట్ కుట్రదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పసుపు క్విం టాల్�
Sant Tukaram | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో ఆదివారం శ్రీ సంత్ తుకారం మహారాజ్ బీజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎన్నో ఆశలతో సాగుచేసిన పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు నీటి తడులు అందక ఆగమాగమవుతున్నారు. కండ్ల ముందే ఎండుతున్న పంటలు కంటనీరు తెప్పిస్తున్నాయ�
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అలీసాగర్ ఆయకట్టుకు సాగునీరందక పొట్టదశలో ఎండుతున్న పంటపొలాలపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ప్రత్యేక కథనానికి నీటిపారుదల శాఖ జిల్లా స్పందించారు.
Ramadan | పవిత్ర రంజాన్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారంలో ఆదివారం సామజిక సేవాకర్త ఎంఏ హకీమ్ 120 మంది పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఇందూరు నగరంలో అధునాతన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. ప్రధాన నగరాలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది.
BJP | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తో ఆనందం వ్యక్తo చేశార�
Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని మోర్తాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య సూచించారు.