నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్ల్లో వరసగా చోరీలకు పాల్పడిన షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠా నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్రెడ్డి సోమవారం తన కార్యాల
Nizamabad | రోగులను పట్టించుకోకుండా దవాఖానలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ను ప్రభుత్వం సస్పెం డ్ చేసింది. ఆమెపై విచారణకు ఆదేశించింది. వైద్యార
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గాలికొదిలేయడం కలకలం రేపింది. అదే సమయంలో దవాఖానలోనే గ్రాండ్గా బర్త్డే వేడు�
ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోనూ అతివ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుంచి తిలక్గార్డెన్, బస్టాండ్ ప్రాంతాలకు వెళ్లే రోడ్డును సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందు�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో వింత ధోరణి కొనసాగుతున్నది. జనం ఛీత్కరించిన వారిదే హవా నడుస్తున్నది. ఎన్నిక ల్లో ప్రజలు ఓడించిన వారికే యంత్రాం గం వత్తాసు పలుకుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో �
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నది. మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అమాత్యయోగం కలుగలేదు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ రేపు మాపు ఉంటుందంటూ ఏడాదికాలంగా వినిపిస్తున్న�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఉన్న శిశు గృహంలో మూడు మాసాల పసికందు మంగళవారం మృతి చెందింది. ఓ మితిస్థిమితం లేని యువతి సెప్టెంబర్ 15వ తేదీన జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆడబిడ్డకు జన్మనిచ్చింద�
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కొన్నేండ్లుగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అంశం సాగదీత వ్యవహారంగా మారింది. దశాబ్దకాలం నుంచి ఊరించి, ఊరిస్తుండగా.. కేంద్ర, రాష్ట్రప్ర�
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి.
ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృ తిపై ఉన్నతాధికారులు జ్యుడీషియల్ విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానా లు కలుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల�
ఒకప్పుడు రోగులకు మెరుగైన వైద్యసేవలందించి, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వసతులు కల్
సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా ఆదివారం వారు