నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కడుపు మండిన రైతులు శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు.
MPDO Association | జిల్లాలోని ఎంపీడీవోలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంగుల సంతోష్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా బీ శ్రీనివాస రావు, కోశాధికారిగా రాం నారాయణ , ఉపాధ్యక్షులు-1 గా నీలవతి, ఉపాధ్యక్షులు-
Srimad Bhagavatam | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విఠలేశ్వర మందిరంలో శ్రీమద్ భాగవతం కథ పురాణం శుక్రవారం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర గురించి భక్తులకు ప్రవచనం చేశారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ధనంబండ తండా కు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం కారులో నిజామాబాద్ వెళ్తుండగా పాంగ్రా బోర్గాం సమీపంలో రోడ్డుపై ఉన్న అక్కాచెల్లెళ్లను కారు లో
Atrocious | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితు�
Road accident | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.
Municipal Commissioner | ఆర్మూర్ పట్టణంలోని మంచినీటి సరఫరా అయ్యే మంచినీటి కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు శనివారం పరిశీలించారు. రానున్న వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్�
జిల్లాలో కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా..సంబంధిత శాఖలు చేష్టలూడిగి చూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు.
Tragedy | నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ (Morthad) మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) అదే గ్రామానికి చెందిన మమ్మద్ సోహెల్, అతని బంధువు సుమేర్ మృతి చెందాడు.
Road Accident | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారి పై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Tripura Governor | నిజామాబాదు జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలోని అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్ర సేనా రెడ్డి సోమవారం దర్శించుకున్నారు.
Pocharam Birthday | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు,బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.