గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయా విద్యాసంస్థలను సందర్శించనున్నట్లు బీఆర్ఎస్వీ నేతలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకుని మంత్రుల దృష్టికి �
నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్టేషన్ బెయిల్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
నిజామాబాద్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి పర్వానికి అడ్డే లేకుండా పోయింది. ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిందే. చివరకు సెలవులైనా, హెల్త్ ఇన్సూరెన్స్ బిల్లులైనా అడిగినంతా ఇవ్వాల్సిందే. లేకపోతే ఫైలు �
రాష్ట్రంలోని మూడు జిల్లాల డీఈవోలపై వేటుపడింది. నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల డీఈవోలను విద్యాశాఖ బదిలీచేసింది. నిజామాబాద్ డీఈవో దుర్గాప్రసాద్, నిర్మల్ జిల్లా డీఈవో రవీందర్రెడ్డి సుధీర�
జిల్లాలో వీధి కుక్కల దాడుల కేసులు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా భీమ్గల్ మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయ�
దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. మోపాల్ ఎస్సై యాదిగిరి గౌడ్
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి(Youths died) చెందిన ఘటన ఆదివారం మోపాల్ మండలం మంచిప్పలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు, వెండి ఎత్తుకెళ్లారు. స్థానిక న్యూ ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉండే సమ
ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేనే కుల గణనకు ఆధారమని అందువల్ల బీసీలు పూర్తి సహకారమందించి వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. ఈ సర్వేలో ఆస్తుల వివరాలు తెలు
Nizamabad |స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నేడు నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) బీసీ కమిషన్(BC Commission) పర్యటిస్తున్నది.
నిజామాబాద్ నగరపాలక సంస్థకు నూతన కమిషనర్గా ఎస్. దిలీప్కుమార్ రానున్నారు. ఇక్కడ కమిషనర్గా పనిచేస్తున్న మంద మకరంద్ బదిలీ అయ్యారు. 2023 జూలై 18 నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న మక�
ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేసిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేసేదాకా పోరాటం ఆపేదిలేదని బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్లో సో
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యుడు జాల బాపురెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుది శ్�
రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధులు బృందం ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది. కమిషన్ చైర్మన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. సెర్చ్ వారెంట్ లే�