నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కొన్నేండ్లుగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అంశం సాగదీత వ్యవహారంగా మారింది. దశాబ్దకాలం నుంచి ఊరించి, ఊరిస్తుండగా.. కేంద్ర, రాష్ట్రప్ర�
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి.
ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృ తిపై ఉన్నతాధికారులు జ్యుడీషియల్ విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానా లు కలుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల�
ఒకప్పుడు రోగులకు మెరుగైన వైద్యసేవలందించి, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వసతులు కల్
సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా ఆదివారం వారు
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ తండాలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు దాడి చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న స్థలం తన సొంతమని, ఇందులో ఎమ్మెల్సీ కవిత కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదని ప్లాట్ యజమాని, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బావమర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఫ్లెక్సీలో ‘పర్యాటక రంగంపై రెడ్ టేపిజం’ అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ‘నిజామాబాద్ జిల్లాలో కొంతమంద
కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్, ఇనాయత్నగర్ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఇనాయత్నగర్లో ఇద్దరికి మాజీసర్పంచ్ గంగాధర్ అందజేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బీడీ కార్మికులు గురువారం ధర్నాకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ ఇవ్వా
ఉమ్మడి జిల్లాలో మంగళవారం తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమ్మర్పల్లి, వేల్పూర్ మండలకేంద్రాల్లో ఉద్యోగు�
గురుకుల పాఠశాలలో స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థినిని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు గాను రాజారాం యాదవ్ సోమవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వ�
నిజామాబాద్ జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోన