ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చేపట్టిన నిరవధిక బంద్ కొనసాగుతున్నది. మూడో రోజు బుధవారం కూడా కళాశాలలు తెరచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిజ�
వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో చోటుచేసుకున్నది. సంగం గ్రామానికి చెందిన తార్యానాయక్ మనవరాలు డేగావత్ బినా(19) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను ప్రభు త్వం నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి రాజారెడ్డి, కామారెడ్డి గ్రంథా�
నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి డీజే నిర్వాహకులు ఈ నెల 30లోగా లైసెన్సు, పర్మిషన్ తీసుకోవాలని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ స్పష్టం చేశారు. ఇతర రా ష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే డీజేలను పూర్తిగా నిషేధించిన�
నిజామాబాద్ జిల్లాలో 1,46,895 హెక్టార్లలో సన్నరకం, 25,149 హెక్టార్లలో దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. వానాకాలంలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల మేరకు హెక్టారుకు సన్నవడ్లు అయితే 6.84మెట్రిక్ టన్నులు, దొడ్డు రకమైతే 7.52
చెడగొట్టు వాన రైతులను ఆగం జేసింది. చేతికొచ్చిన పంటలను దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు కూడా తోడు కావడంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బత
కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో విఠల్రావు కూతురు వాణిశ్
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనావర్ బదిలీ కానున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తాము చెప్పిన మాట వినడం లేదని, బదిలీల విషయంలోనూ సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.
ప్రొటోకాల్ లేదు.. ఏం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస మర్యాదా లేదు. ఉమ్మడి జిల్లాలో ఓడినోళ్లదే రాజ్యం అన్నట్లు నడుస్తున్నది. అధికార
కార్యక్రమాల్లో అనధికార వ్యక్తులదే హవా కొనసాగుతున్నది. అధికార యంత్రా�
నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ‘పచ్చదనం- స్వచ్ఛదనం’ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు. కానీ మొక్కలను సంరక్షించడంలో అధికార యంత్రాంగం ని�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయ ఉత్సవాలు బుధవారంతో సంపూర్ణమయ్యాయి. చివరిరోజు కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్కు డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్కు నియామక పత్రాన�