నిజామాబాద్ నగరపాలక సంస్థకు నూతన కమిషనర్గా ఎస్. దిలీప్కుమార్ రానున్నారు. ఇక్కడ కమిషనర్గా పనిచేస్తున్న మంద మకరంద్ బదిలీ అయ్యారు. 2023 జూలై 18 నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న మక�
ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేసిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేసేదాకా పోరాటం ఆపేదిలేదని బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్లో సో
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యుడు జాల బాపురెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుది శ్�
రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధులు బృందం ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది. కమిషన్ చైర్మన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై దౌర్జన్యంగా దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. సెర్చ్ వారెంట్ లే�
ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు వ్యవస్థ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్పీ ఏడో బెటాలియన్కు చెందిన పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులోని ఏడో బెటాలియన్కు చెందిన కానిస్ట�
KTR | రైతు ధర్నా కోసం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న మాఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు( KTR) ఉమ్మడి నిజామాబాద్(Nizamabad )జిల్లాలో ఘన స్వాగతం(Warm welcome) లభించింది. జాతీయ రహదారి -44 గుండా వెళ్త�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. బుధవారం నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో
అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల కల్యాణలక్ష్మి, ష
కొన్నిరోజులుగా అకాల వర్షం రైతులను ఆగమాగం చేస్తున్నది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో కోతకు వచ్చిన పంట దెబ్బతినగా..కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నది. బుధవారం అర్ధరాత్రి, గురువార�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చేపట్టిన నిరవధిక బంద్ కొనసాగుతున్నది. మూడో రోజు బుధవారం కూడా కళాశాలలు తెరచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిజ�
వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో చోటుచేసుకున్నది. సంగం గ్రామానికి చెందిన తార్యానాయక్ మనవరాలు డేగావత్ బినా(19) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను ప్రభు త్వం నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి రాజారెడ్డి, కామారెడ్డి గ్రంథా�
నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి డీజే నిర్వాహకులు ఈ నెల 30లోగా లైసెన్సు, పర్మిషన్ తీసుకోవాలని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ స్పష్టం చేశారు. ఇతర రా ష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే డీజేలను పూర్తిగా నిషేధించిన�