నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం ఎగువప్రాంతం నుంచి 6500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ(విద్యుత్ ఉత్పత్తి కేంద్రం) ద్వారా 2200 క్యూసె�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సౌత్జోన్ సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ �
నిజామాబాద్ ఆబ్కారీ శాఖ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నది. అవినీతి ఆరోపణలు, నిత్యం వివాదాలతో ఆ శాఖ పరువు బజారున పడుతున్నది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో అవినీతి, అక్రమాలు చో�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (మల్టీజోన్-1) కోరారు. గణేశ్ శోభా
తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) అసోసియేషన్లో అసమ్మతి సెగ మరింత రాజుకుంటున్నది. ఉద్యోగ సంఘంలో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నది. ఏండ్లుగా పాతుకుపోయి, అంతా తామై నడిపిస్తున్న వారిపై తీవ్ర వ్య�
పసుపుబోర్డు ఉద్యమకారుడు, రైతు నాయకుడు ముత్యాల మనోహర్రెడ్డి (75) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఆయన పసుపుబోర్డు కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగించారు. చివరకు ఆయన �
మండలంలోని నీలా గ్రామానికి చెందిన ఓ యువతి విషజ్వరంతో మృతి చెందింది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుతున్న శిరీష (25) ఉద్యోగం వెతుక్కోవడానికి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ వెళ్లింది. అక్�
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు (విమానాశ్రయం) ఏర్పాటు అంశం ఎన్నో ఏండ్లుగా ఊరిస్తోంది. పదిహేను ఏండ్ల క్రితం ఎయిర్ ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టినా ఇప్పటివరకూ పనుల్లో పురోగతి కనిపించడంలేదు.
డ్వాక్రా సంఘం సభ్యుల డబ్బులను తన సొంతానికి వాడుకొని, తిరిగి ఇవ్వకపోవడంతో సీఎస్పీ (కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకురాలి ఇంటికి తాళం వేసి వేలం నిర్వహించారు. ఈ ఘటన పొతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో బుధ�
అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాప్ట్ రోల్ ప్రకటిస్తామని, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను పరిశీలించాలించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించు కోవాలని క�
వీధి కుక్కలు పది నెలల చిన్నారిపై దాడి చేసి చంపేశాయి. చిన్నారి మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా పీక్కుతిన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బోధన్ పట
వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదక�
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే మొ
పుట్టుక తనదైనా బతుకంతా తెలంగాణకు ధారపోసిన మహనీయుడాయన. నిజాం దమననీతికి వ్యతిరేకంగా కలం పోరు సలిపిన యోధుడాయన. ప్రజాసామ్యంలో ప్రజల వైపు నిలిచి, ఆధునిక సమాజంలో సామాన్యుడి హృదయాన్ని తన కవితల ద్వారా కదిలించి,
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుధాకర్, భూమయ్య మాట్లాడు�