వీధి కుక్కలు పది నెలల చిన్నారిపై దాడి చేసి చంపేశాయి. చిన్నారి మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా పీక్కుతిన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బోధన్ పట
వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదక�
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే మొ
పుట్టుక తనదైనా బతుకంతా తెలంగాణకు ధారపోసిన మహనీయుడాయన. నిజాం దమననీతికి వ్యతిరేకంగా కలం పోరు సలిపిన యోధుడాయన. ప్రజాసామ్యంలో ప్రజల వైపు నిలిచి, ఆధునిక సమాజంలో సామాన్యుడి హృదయాన్ని తన కవితల ద్వారా కదిలించి,
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుధాకర్, భూమయ్య మాట్లాడు�
మహోగ్ర రూపం దాల్చిన గోదావరి శాంతించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు నిలిచి పోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నిన్నటిదాకా ఉరకలెత్తిన గోదావరి ప్రస్తుతం ప్రశాం
భారీ వర్షాలు అన్నదాతల ఆశలను నిండా ముంచాయి. వేలాది ఎకరాల్లోని పంటలు వరదనీట మునిగాయి. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో చెరువులు, కుంటలు ఉప్పొంగడంతో వర్షపు నీరు పొలాల్లోకి చేరింది.
జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జమయమయ్యాయి.
తరచూ విద్యుత్తు కోతలపై ప్రజలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా వాసులు శనివారం గన్నారం సబ్స్టేషన్ను ముట్టడించారు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల కల సాకారం కాబోతున్నది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని చిక్లీ, కొత్తపల్లి, కంఠం, వల్లభాపూర్, గుంజిలి గ్రామాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కానున�
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయా సెంటర్లలో సిబ్బంది లేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొంత మంది రిటైర్డ్ కావడం, మరికొందరు పని మానుకోవడంతో ఖాళీల సంఖ్య భారీగా పెరిగి
రెండు రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు ఉద్యోగం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో చోటుచేసుకుంది.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న సమస్యలు, మందుల కొరత, వైద్యుల నియామకం తదితర అంశాలను ప్రభుత్వాకి నివేదించి పరిష్కారం కోసం కృషి చేస్తానని వైద్య విధాన పరిషత్ కమిషనర్�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. అదే గ్రామానికి చెందిన ఏడుగురిపై ఆదివారం ఉదయం దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చేపూర్కు చెందిన వేల్పూల నర్సయ్య, కళ, పోసాని, ల�