Bodhan counceler | బాలికతో మాట కలిపిన ఓ కౌన్సిలర్ నమ్మించి వంచించాడు. ఇం టికి తీసుకెళ్తానని చెప్పి కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దర్జాగా వైన్స్ వద్ద మద్యం సేవిస్త�
పరిచయమున్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచించాడో కౌన్సిలర్. ఇంటికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్న నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.
బాలికకు భద్రత కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పసి మనసులకు పెనుగాయాలు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆరు ఉదంతాలు చోటు చ�
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్రావు వ్యవహార శైలి ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమస్యలు దృష్టికి తీసుకొచ్చేందు కు యత్నించిన యువకులపై రుసురుసలాడడం వివాదాస్పదంగా మారింది. ఏం త మాషాలు చేస్త�
విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో రోగుల సంఖ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో శనివారం తెల్లవారుజామున కిడ్నాప్నకు గురైన మూడేండ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే కేసు ను ఛేదించి నిందితులను అదుపుల�
రైతులకు రుణమాఫీ తిప్పలు తప్పడం లేదు. పొద్దున లేస్తే బ్యాంకుల చుట్టూ తిరగడంతోనే సమయం గడిచిపోతున్నది. 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీలో పేరు రాని వారు, బ్యాంకుల్లో అప్పులు మాఫీ కాని వారంతా తీ�
గోదావరి నదిలో ఓ వృద్ధురాలు ఉలుకుపలుకూ లేకుండా కనిపించడంతో చనిపోయిందనుకున్నారు. మృతదేహాన్ని తరలించాలన్న ఉద్దేశ్యంతో పూర్తి సరంజామాతో వచ్చిన మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.
అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఠాణాకు పిలిచి నోటీసులు అందజేశారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీసులు. అసలేం జరిగిందంటే.. కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితుల�
తెలంగాణ యూనివర్సిటీలోని వసతిగృహాల్లో వడ్డిస్తున్న భోజనంలో బల్లులు, పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. అన్నంలో మొన్న బల్లి రాగా, నిన్న పురుగులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్స�
తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించి అందుబ�
పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఐలమ్మ విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిఫ్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు.