రైతు సంక్షేమం కోసం కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన పెట్టుబడి సాయం పథకానికి గ్రహణం పట్టుకున్నది. కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుబంధు రూపంలో అమలయ్యే ఈ స్కీమ్ నిలుపుదలైంది. తొలుత �
నిజామాబాద్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. జిల్లాలో ఎక్కడో ఒక చోట రోజూ జనం కుక్కకాటు గురవుతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి కుక్క కాటు వేస్తుందోనని జనం హడలిపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోన
గురుకుల విద్యాలయాలు అరకొర వసతులతో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్నా పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉన్నది. అద్దె భవనాల్లో నడుస్తున్న ఒక్కో గురుకుల విద్యాలయానికి ప్రతి నెలా సుమార�
గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.కోట్లల్లో ఆస్తులు.. పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు.. మున్సిపాలిటీలో పని చేసే ఓ ఉద్యోగి ఇంట్లో లభ్యమైన సంపదను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నిజామాబాద్ బల్దియా సూపర
Farmer suicide | కాంగ్రెస్ ప్రజాపాలనలో(Congress) రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వానలు రాక, పెట్టుబడి లేక, సర్కారు భరోసా కానరాక ఉన్న అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుత
Bodhan counceler | బాలికతో మాట కలిపిన ఓ కౌన్సిలర్ నమ్మించి వంచించాడు. ఇం టికి తీసుకెళ్తానని చెప్పి కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దర్జాగా వైన్స్ వద్ద మద్యం సేవిస్త�
పరిచయమున్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచించాడో కౌన్సిలర్. ఇంటికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్న నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.
బాలికకు భద్రత కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పసి మనసులకు పెనుగాయాలు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆరు ఉదంతాలు చోటు చ�
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్రావు వ్యవహార శైలి ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సమస్యలు దృష్టికి తీసుకొచ్చేందు కు యత్నించిన యువకులపై రుసురుసలాడడం వివాదాస్పదంగా మారింది. ఏం త మాషాలు చేస్త�
విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో రోగుల సంఖ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో శనివారం తెల్లవారుజామున కిడ్నాప్నకు గురైన మూడేండ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే కేసు ను ఛేదించి నిందితులను అదుపుల�
రైతులకు రుణమాఫీ తిప్పలు తప్పడం లేదు. పొద్దున లేస్తే బ్యాంకుల చుట్టూ తిరగడంతోనే సమయం గడిచిపోతున్నది. 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీలో పేరు రాని వారు, బ్యాంకుల్లో అప్పులు మాఫీ కాని వారంతా తీ�