ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచే ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి.
భానుడి భగభగతో ఈ ఏడాది రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్య ప్రతాపానికి నిజామాబాద్ జిల్లా నిప్పులకొలిమిలా మారింది. ఎండ తాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అ
నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం ఘర్షణకు దారి తీసింది. స్మగ్లర్ల పరస్పర దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బోధన్ పట్టణ శివారులో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. మంజీర నది నుంచి అర్�
అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. ఈదురుగాలులతో కూడిన వాన..రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన
కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు మినహా ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.
నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన హోరెత్తించింది. కోటగిరి, వర్ని, మోస్రా, పొతంగల్, చందూర్, బోధన్, సాలూరా మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలరాలింది.
ప్రతి రోజూ దేవుడి ఎదుట దీపం వెలిగించి నైవేద్యం సమర్పించే అర్చకులకు ధూపదీప నైవేద్యం పథకం ఎంత మాత్రం ఉపయోగపడడం లేదు. డీడీఎన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం సమయానికి అందడం లేదు. దీంతో దేవుడి దీపాన�
పాడి రైతులకు ఎట్టకేలకు గురువారం పాల బిల్లు లు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత పాల బిల్లులు నిలిచిపోయాయి. సుమారు రూ.80 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో 45 రోజులపాటు బిల్లులు రాక రైతుల పర�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈస్టర్ సండే వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఈస్టర్ సండే ప్రాశస్త్యాన్ని వివరించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు, మరో యువతి నిర్మల్ జిల్లా పరిధిలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాసర రైల్వే స్టేషన్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్ �
సెపక్తక్రా తెలంగాణ సబ్జూనియర్ బాలికల జట్టు కెప్టెన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన లాస్యప్రియ ఎంపికైనట్లు సెపక్తక్రా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాదారి సంజీవ్రెడ్డి ఆదివారం ఒక ప్రక�
నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పరిహారం అందజేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని భిక్కనూరు, దోమకొండ, సిరికొ�