నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవ
నిజామాబాద్ జిల్లాజక్రాన్పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్ కార్తీక్నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకా�
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ స్థలంలో కొందరు ట్రాక్టర్లతో దున్నుతున్నట్లు తెలిసి నిజామాబాద్ సౌత్ రేంజ్ ఆఫీసర్ రాధిక సిబ్బందితో కలిసి వెళ్లారు.
నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి సునీత కుంచాల సూచనల మేరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (57) చేపమందు కోసం వెళ్లి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి కోసం గతంలో విదేశాలకు వెళ్లిన �
డిచ్పల్లి మండలం సీఎంసీ సమీపంలో ఓ యువకుడు హత్యకు గురవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. సదరు నిందితుడి ఇంటికి మృతుడి కుటుంబీకులు, బంధువులు నిప్పటించా
నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 16వేల కేసులు పరిష్కారమయ్యాయి. అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావాలో ఇరుపక�
నిజామాబాద్ జిల్లాలో ముందస్తు వరినాట్లు మొదలయ్యాయి. ఏ సీజన్లో అయినా మొదటగా వరినాట్లు వేయడంలో రాష్ట్రంలోనే చందూర్, మోస్రా, బాన్సువాడ తదితర ప్రాంతాలు ప్రసిద్ధి.
నిజామాబాద్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పదేండ్ల కిందటి దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. విత్తనాల కోసం పదేండ్ల కిందట పట్టా పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూలో పెట్టిన విధంగానే ప�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్లో ఉన్న షాహిన్ దవాఖానకు జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శనివారం రాత్రి నుంచే వైద్య సేవలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్క�
Tragedy | భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కూతురిను చూసేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందడంతో వీరన్నగుట్ట లో విషాదం నెలకొన్నది.