ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు ముందే సెంటర్ల వద్దకు చేరుకోగా 9.35 గంటల వరకు హాల్లోకి అనుమతించారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయ�
ఉమ్మడి జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. పలు మండలాల్లో వడగండ్ల వాన కురవగా పెద్దమొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి నిజామాబా�
ఇంటర్ చదువుతున్న మల్లికార్జున్.. అమ్మానాన్నలతో హాలీడేస్ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. పరీక్షలు అయిపోగానే, సెలవుల కోసం ఇంటికొచ్చాడు. ఇంటికి చేరి, తలుపులు తీయగానే.. కండ్ల ముందు రెండు మృతదేహాలు. అమ్మానాన్న�
నిజామాబాద్ జిల్లాలో టన్నుల కొద్దీ దొడ్డు బియ్యం నిల్వలు బయట పడుతూనే ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో గుట్టు రట్టు అవుతుండడంతో అంతా అవాక్కవుతున్నారు. రెండు రోజుల క్రితం వేల్పూర్లోని ఓ రైస్మిల్లులో వెలుగు
Tragedy | జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ(SRSP) పోచంపాడు గోదావరి నదిలో మహాశివరాత్రి (Mahashivaratri) సందర్భంగా పుణ్య స్థానాలకు వచ్చిన భక్తుడు ఒకరు నీట మునిగి మృతి చెందారు.
ఎస్సారెస్పీ సందర్శనకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు లక్ష్మీ కాలువలో నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్�
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులు, కామారెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం
ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 7190 మంది హాజరు
కాగా, 185 మంది గైర్హా
తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ నిజామాబాద్ జిల్లా శాఖ వ్యవహారాలపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడినట్లుగా తెలిసింది. బుధవారం ‘నమస
నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం చిరుజల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చల్ల గాలులు వీస్తున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వరిసాగుచేస్తున్న రైతులు �
పల్లెలు మంచం పడుతున్నాయి. పట్టణాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రజలను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికితోడు డెంగీ కోరలు చాచడంతో ప్రభు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో వాకింగ్కు వెళ్లిన పలువురు ఆదివారం ఉదయం మృతదేహాన్న�