ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె.రాజశేఖర్ రాజును మి�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ చే పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామా బాద్ జిల్లాకు చెందిన పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్మూర్
యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకూడదని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ�
అమాయకుడిని కిడ్నాపర్గా అనుమానించారు. అతడు చెప్పేది వినకుండా దారుణంగా కొట్టి చంపారు. పశువుల కాపరిపై ప్రతాపం చూపి ప్రాణం తీసిన అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు, �
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆదివారం ముగిసింది.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 జనవరి ఒకటో తేదీ నాటికి అర్హత కలిగిన ఓటరు తుది జాబితాను నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ గురువారం వేర్వేరుగా విడుదల చేశారు.
నిజామాబాద్ జిల్లాలో వరుస కిడ్నాప్ల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాలో సంచరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల వరుస కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు రోజుల్లోనే మూడు ప్రాంతాల్లో పిల్లలు అపహరణకు గురయ్యారు. ఇందులో ఇద్దరు పిల్లలను పోలీసులు తల్లిదండ�
అరుదుగా కనిపించే కృష్ణ జింకలు జీవించలేకపోతున్నాయి. గోదావరి తీరాన కనువిందు చేసే జింకలు కనుమరుగవుతున్నాయి. వేలల్లో ఉండే జింకలు ఇప్పుడు వందలకు చేరాయి. ఇలాగే చూస్తూ పోతే ఈ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగయ్యే పర�
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఆదివారం రాత్రి పలువురు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగొనగా.. మరో యువకుడికి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. నగరంలోని ఖిల్లారోడ్డులో ఉన్న ఓ పాత భవనంలో ఓ యు