బాలికలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల గురించి తెలియడమే కాకుండా సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చేపడుతున్న బాలికా సాధికారత కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి. బాలిక�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్ కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి(40)ఆదివారం ఉదయం నిర్వహణ ఉన్న సమయంలోనే మృతి చెందాడు. ఐదో ఠాణా సిబ్బంది తెలిపిన
తన సోదరి అంత్యక్రియలు సరిగా జరిపించలేదని మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు.. తన పరిస్థితి ఏమిటో అని ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున�
రాష్ట్రంలో 15 మందికి కొత్త వేరియంట్ జేఎన్-1ను గుర్తించారు. ఇప్పటికే కరోనా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చలికాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని న
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలలను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో అడ�
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామం.. నూటొక్క ఆలయాలకు ప్రసిద్ధి. పక్కనే పరమ పావనమైన గోదావరి ప్రవహిస్తూ ఉత్తర మలుపు తిరగడంతో గ్రామానికి విశిష్టత ఏర్పడింది. రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ఈ ప్ర�
తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న ఎన్నో అపురూప శిల్పాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు నిజామాబాద్ జిల్లా పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఆరున్నరేండ్లుగా సిబ్బంది అల్మారాలు లేవంటూ మ
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసీఐఎల్ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్ని
నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన ఈశాన్య క్షేత్ర పాలకుడిగా సమస్త భక్తుల పూజలు స్వీకరిస్తూ కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్న స్వామి శ్రీకాలభైరవస్వామ
ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ
శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలందుకున్న అమ్మవారిని ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాం
గులాబీ జెండాకు దండిగా ప్రజా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఊరూరా అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సంఘాలకు సంఘాలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కారుకే మా ఓటు అని బ�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్(కే) గ్రామ ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. 60 కుటుంబాల పెద్దలు శుక్రవారం సమావేశమై తాము బీఆర్ఎస్ పార్టీకి, ఆర్మూర్ అభ�