రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులు, కామారెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం
ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 7190 మంది హాజరు
కాగా, 185 మంది గైర్హా
తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ నిజామాబాద్ జిల్లా శాఖ వ్యవహారాలపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడినట్లుగా తెలిసింది. బుధవారం ‘నమస
నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం చిరుజల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చల్ల గాలులు వీస్తున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వరిసాగుచేస్తున్న రైతులు �
పల్లెలు మంచం పడుతున్నాయి. పట్టణాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రజలను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికితోడు డెంగీ కోరలు చాచడంతో ప్రభు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో వాకింగ్కు వెళ్లిన పలువురు ఆదివారం ఉదయం మృతదేహాన్న�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె.రాజశేఖర్ రాజును మి�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ చే పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామా బాద్ జిల్లాకు చెందిన పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్మూర్
యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకూడదని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాలు, మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ�
అమాయకుడిని కిడ్నాపర్గా అనుమానించారు. అతడు చెప్పేది వినకుండా దారుణంగా కొట్టి చంపారు. పశువుల కాపరిపై ప్రతాపం చూపి ప్రాణం తీసిన అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు, �
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆదివారం ముగిసింది.