నిజామాబాద్ జిల్లాలో బోదకాలు సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే వైద్య సేవలను మెరుగుపర్చారు. దీంతో�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన ర
BRS | బీఆర్ఎస్(BRS) అంటే ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాత్రికి రాత్రి పుట్టిన పార్టీ కాదని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి(Mla Jeevan Reddy) అన్నారు.
KCR | దేశంలోనే అత్యంత బలమైన శక్తిగా బీఆర్ఎస్(BRS) అవతరించనున్నదని, త్వరలోనే కేసీఆర్(KCR) భారతదేశానికి నాయకత్వం వహించబోతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Ministrer Vemula ) అన్నారు.
తాము బ్యాంకులో జమ చేసుకున్న నగదును కాజేశారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట 50 మంది ఖాతాదారులు గురువారం ఆందోళనకు దిగారు. బ్యాంకు గేటుకు తాళం వేసి సుమారు రెండు గంటల�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంద
Pythons | నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన మూడు కొండచిలువలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Crime news | భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. అతనితో వేగడం కష్టమని నిర్ణయించుకుంది. భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయం చూసి తలపై బండరాయితో మోది హత్య చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం
Minister Vemula | భారతావని విముక్తి కోసం , ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానాలను స్ఫూరిగా తీసుకున్న సీఎం కేసీఆర్ వాటిని కొనసాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �