నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసీఐఎల్ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్ని
నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన ఈశాన్య క్షేత్ర పాలకుడిగా సమస్త భక్తుల పూజలు స్వీకరిస్తూ కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్న స్వామి శ్రీకాలభైరవస్వామ
ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ
శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలందుకున్న అమ్మవారిని ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాం
గులాబీ జెండాకు దండిగా ప్రజా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఊరూరా అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సంఘాలకు సంఘాలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కారుకే మా ఓటు అని బ�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్(కే) గ్రామ ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. 60 కుటుంబాల పెద్దలు శుక్రవారం సమావేశమై తాము బీఆర్ఎస్ పార్టీకి, ఆర్మూర్ అభ�
రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలో రామడుగు మండ లాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
దరఖాస్తుల గడువు దగ్గరపడడంతో మద్యం టెండర్లు జోరందుకున్నాయి. ఈ నెల 18తో గడువు ముగియనుండడంతో బుధవారం ఉభయ జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 746, కామారెడ్డి జిల్లాలో 943 టెండర�
Sriramsagar Project | అల్పపీడనం కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంటున్నది. ప్రతి గంటకూ 0.20 అడుగుల నీటి నిల్వ పెరుగుతున్నది. 24 గంటల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది.