ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సీజన్ మొదలైన నెలన్నర తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కురుస్తున్న వర్షానికి క�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సగటున 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మ�
స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో పాలన సాగాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రజలకు పాలనను చేరువ చేయడంతోనే ఇది సాధ్యమని ఆ దిశగా అడుగులు వేశారు. చిన్న జిల్లాల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ వ
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు. ఇందులో ప్రవీణ్ వలకు భారీ చేప చిక�
‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.
నిజామాబాద్ జిల్లాలో బోదకాలు సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే వైద్య సేవలను మెరుగుపర్చారు. దీంతో�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన ర
BRS | బీఆర్ఎస్(BRS) అంటే ఓట్ల కోసమో, సీట్ల కోసమో రాత్రికి రాత్రి పుట్టిన పార్టీ కాదని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి(Mla Jeevan Reddy) అన్నారు.
KCR | దేశంలోనే అత్యంత బలమైన శక్తిగా బీఆర్ఎస్(BRS) అవతరించనున్నదని, త్వరలోనే కేసీఆర్(KCR) భారతదేశానికి నాయకత్వం వహించబోతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Ministrer Vemula ) అన్నారు.
తాము బ్యాంకులో జమ చేసుకున్న నగదును కాజేశారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట 50 మంది ఖాతాదారులు గురువారం ఆందోళనకు దిగారు. బ్యాంకు గేటుకు తాళం వేసి సుమారు రెండు గంటల�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంద