Pythons | నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన మూడు కొండచిలువలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Crime news | భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. అతనితో వేగడం కష్టమని నిర్ణయించుకుంది. భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయం చూసి తలపై బండరాయితో మోది హత్య చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం
Minister Vemula | భారతావని విముక్తి కోసం , ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానాలను స్ఫూరిగా తీసుకున్న సీఎం కేసీఆర్ వాటిని కొనసాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �
Minister Vemula Prashanth Reddy | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో పల్లెప్రగతి ద్వారా పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శ్రీనగర్లో రూ. 20 ల
అవాస్తవాలు మాట్లాడుతున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
ఆయకట్టు మురిసి పోతున్నది.. సాగునీటి రాకతో సస్యశ్యామలంగా మారుతున్నది.. ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకున్నది. లక్షలాది ఎకరాల ఆయకట్టు పచ్చదనం సంతరించుకుంటున్నది. ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టుల నుంచ�
సమైక్య పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ఉదయం పూట పొగమంచు కమ్మేస్తున్నది. పొగ మంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. తుపాన్ ప్రభావంతో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోగా.. �
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో సమీకృత వెజిటేబుల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. ‘నమస్తే అంకాప
రాష్ట్రంలోని నిరుపేదలంద రికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో రూ.10.7 కోట్ల వ్యయంతో నిర్మ�