ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకుడు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేశ్ దత్ ఎక్కా సూచ�
ఆర్మూర్ పట్టణంలోని సిద్ధుల గుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస
చారిత్రక ప్రాంతమైన నిజామాబాద్ నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు.
మానవ హక్కులను పరిపూర్ణంగా అర్థం చేసుకుని, హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పాఠశాలలు, వసతి గృహ�
జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లను వారం రోజుల్లో వందశాతం పూర్తిచేస్తామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. నిజాంసాగర్, పిట్లం మండలాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటువంటి పథకాలు మరెక్కడా అమలు కావడం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉంట
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే బిగ
పొతంగల్ మండలం కావాలని మంజీరా పరీవాహక ప్రాంత ప్రజల ఏండ్లుగా కంటున్న కల.. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో నెరవేరింది. 1986-87లో కోటగిరి మండలం అయ్యే సమయంలోనే మంజీర తీర వాసులు పొతంగల్ను మం
హైదరాబాద్లోని ట్యాంక్బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పంచేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకత�
ఖమ్మం జిల్లా ఫా రెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా ఫారెస్టు అధికారులు, సిబ్బంది బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అటవీ శాఖ కార్యాలయంలో శ్రీనివాస్ రా�
ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న గ్రామం.. ప్రస్తుతం కళాకారులకు పుట్టినిల్లుగా మారింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన పలువురు వివిధ కళల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుత�
స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశా