హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలో రామడుగు మండ లాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ధర్పల్లి, డిచ్పల్లి మండలాల్లోని 7 గ్రామాలను కలిపి కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది.