కమ్మర్పల్లి, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో 120 ముస్లిం కుటుంబాల వారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతు ప్రకటించారు. బాల్కొం డ నియోజక వర్గంలోని ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తామని శుక్రవారం వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ ప్రతిని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు అందజేశారు.