గ్రేటర్లో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 3866.41కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యంతో చేపట్టిన 31 ఎస్టీపీలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. దీంతో డిగ్రీ చదివే విద్యార్థులు రేకుల షెడ్లలోనే పాఠాలు వినాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత�
హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్ చాంపియన్షిప్ అధికారికంగా రద్దయ్యింది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా రేసింగ్ను రద్దు చేస�
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో పారిశ్రామికరంగం భవిష్యత్పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కొత్త ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెడుతుందా? ప్రస్తుత విధానాలనే కొనసాగిస్తుందా? అనే చర్చ
BRS leader | గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
Palvai Harish Babu | అప్పట్లో తల్లి, తండ్రి.. ఇప్పుడు తనయుడు.. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రికార్డును సిర్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పాల్వాయి కుటుంబం దక్కించుకుంది.
KTR | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపర్చినా బాధేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తాము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని, ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రను సమర్థంగ
Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections Results 2023) తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారత్ �
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్ ఏజెంట్లు సమన్వయంతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఏజెంట్లకు, అభ్యర్థులకు సూచించారు.
Minister KTR | తెలంగాణలో 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్పోల్స�
Minister KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR ) పర్యవేక్షించారు. నగరంలోని పల�