ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్కు పట్టం కట్టిన ఓటర్లు.. ఈసారి మూడు పార్టీలనూ ఆదరించారు. రెండు నియోజకవర
కాంగ్రెస్ను నమ్మితే గోస పడుడే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించ�
నేను ఎప్పటికీ మీ బిడ్డనే.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఎల్లప్పు డు ఇలాగే ఉండాలి.. ఉమ్మడి మానాలపై ఉన్న ప్రేమతో 100కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తం డాలు గ్రామ పంచాయతీలు
కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దని, కర్ణాటకలో నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చి ఉన్న పింఛన్లను పీకేస్తున్నదని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
Minister Vemula | సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. పలు సంఘాలు తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం �
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవని, ఆ పార్టీ మాయమాటలు నమ్మవద్దని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో పర్
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలతోపాటు ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధికి ఆకర్షితులపై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ మాయమశ్చీంద్ర మాటలేనని, అవి విని మోసపోవద్దని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రజలకు సూచించారు. వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, కొత్తపల్లి, వాడి గ్�
మంత్రి వేముల నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గం సమూల ప్రగతికి, అద్భుతమైన అభివృద్ధికి చిరునామాగా మారింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు కేసీఆర్ పాలనలో మోక్షం కలిగింది. తాగు, సాగునీటితో అల్లా
మంత్రి ప్రశాంత్రెడ్డికి నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కులాలు, మతాలకతీతంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ దేవాంగ సంఘం సభ్యులు, కమ్మర్పల్లి మండలం నాగపూ�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఎప్పడో ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మండలకేంద్రానికి వచ్చ�
‘పాడిందే పాడరా...పాసుపండ్ల దాసిగా అన్న తీరుగా ఉంది రాహుల్గాంధీ వైఖరి. ఇక్కడి కాంగ్రెస్ సన్నాసులు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడని.. రాష్ట్రరోడ్లు భవనాలు, గృహనిర్మాణ�
Minister Vemula | రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) మాతృమూర్తి వేముల మంజులమ్మ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున�
కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయాలంటే నీ సహాయం ఎం దుకు? నీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? నీ బలమెంత? వంద మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది మాకు. కేసీఆర్ అనుకుంటే ఎమ్మెల్యేల బలంతో కేటీఆర్ను సీఎంగా చేయొచ్చు.