రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆ గ్రామాలు పక్కాగా వినియోగించుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి.
బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలకుల ప్రభుత్వాల హయాంలో అనుభవించిన అభివృద్ధి వివక్షను తుడిచి పెడుతూ స్వరాష్టం సిద్ధించాక ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్ర రోడ్లు
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి, తనకు బలం, బలగమని.. ఊపిరి ఉన్నంత వరకు వారికి అండగా ఉంటానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ అంటే రాజకీయం, అధికారమే కాదని, కార్యకర్తల బాగోగులు చూడడం కూడా ఎంతో ముఖ�
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖకు
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,
నా అనుభవంల ఎంతోమంది నాయకుల్ని జూసిన. గనీ కేసీఆర్ సారు, ప్రశాంత్రెడ్డి అసుంటి మంచి నాయకుల్ని సూడలె. కేసీఆర్ లెక్క రైతులకు కరంటిచ్చిన మొనగాడు ఎవరున్నరు. గిసుంటోళ్లను మనం కాపాడుకోవాలే.. అని శతాధిక వృద్ధు�
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రోడ్డు రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలని, జూన్ నాటికి రాష్ట్రంలో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సూపర్గా సక్సెస్ అవుతున్నది. కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమం గర్భిణులందరికీ అందుతున్నది. కేసీఆర్ న్యూట
బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని పేర్కొ
Minister Vemula | భారతావని విముక్తి కోసం , ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానాలను స్ఫూరిగా తీసుకున్న సీఎం కేసీఆర్ వాటిని కొనసాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �