కేసీఆర్ రాక ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చాక ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలంల�
భారీ వర్షాలు ఇందూరు జిల్లాను వణికించాయి. ఒక్క రాత్రిలోనే అంతా అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి రికార్డు స్థాయిలో వేల్పూర్లో ఏకంగా 46 సెం.మీటర్ల వర్షం కురవగా, పెర్కిట్లో 33, భీమ్గల్లో 24, జక్రాన్పల్లి, కో�
భీమ్గల్ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన బస్డిపోను త్వరలోనే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో పునః ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధి చేసేవారిని ప్రజలు ఆదరించాలని, అబద్ధాలు చెప్పేవారికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియ�
కష్టకాలంలో కాళేశ్వర జలధారను చూసి అన్నదాతలు పులకించిపోయారు. ముప్కాల్ పంప్హౌస్ వద్ద ఎస్సారెస్పీలోకి ఎత్తిపోస్తున్న జలాలను చూసి ఆనందపరవశులయ్యారు. సాగు కష్టాలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి వే�
దేశ సంపద దోపిడీదారుగా ప్రధాని నరేంద్ర మోదీ మారారని, ఆ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్య�
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి అని, కేసీఆర్ సీఎంగా ఉండటం వల్లే ఈ ప్రాజెక్టు నిర్మితమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొమురయ్య చిత్రప
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో మంగళవారం నిర్�
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్
Minister Vemula | కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలోనూ కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ఆ పార్టీ నాయకత్వం భ్రమల్లో ఉందని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోకి అడ
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటించారు.