‘అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా కేంద్రం ద్వారా మరో రూ.10 వేలు ఇప్పించాలి’ అని బీజేపీ నాయకులకు రోడ్లు భవన
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీ�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుంచి స�
హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప�
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, పార్టీకి వారే బలం, బలగమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా కంటికి ర
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం సమీక్షించారు
కార్యకర్తలే తన కుటుంబమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడలేని రోజు అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పకుంటానే తప్ప.. కార్యకర్తలను వ
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో పీఏసీఎస్ ఆధ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆ గ్రామాలు పక్కాగా వినియోగించుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి.
బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలకుల ప్రభుత్వాల హయాంలో అనుభవించిన అభివృద్ధి వివక్షను తుడిచి పెడుతూ స్వరాష్టం సిద్ధించాక ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్ర రోడ్లు
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి, తనకు బలం, బలగమని.. ఊపిరి ఉన్నంత వరకు వారికి అండగా ఉంటానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ అంటే రాజకీయం, అధికారమే కాదని, కార్యకర్తల బాగోగులు చూడడం కూడా ఎంతో ముఖ�
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖకు
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,