దేవుని పేరు మీద రాజకీయాలు, తెలంగాణ ప్రభుత్వంపై వారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు సింగరి హేమంత్, ఆయన అనుచరులు శనివారం హైదరాబాద్లో రోడ్లు భవనాల శ�
మంత్రి ప్రశాంత్రెడ్డి కృషితో బాల్కొండ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసింది. భీమ్గల్ ప్రభుత్వ దవాఖానలో ఐదు బెడ్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపాదికన సీఎం కేసీఆర్ ఏర్ప�
అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకానీ బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసె
హుస్సేన్సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరుల స్మారకచిహ్నం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ
గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
సందపను సృష్టించి ప్రజలకు పంచడమే సీఎం కేసీఆర్ ధ్యేయం. చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణం.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగానికి అనుమతి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన కృషితోపాటు ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజ్ఞప్తులతో కేంద్ర ఉపరితల రవాణశాఖ ఒక అడు
తల్లిని చంపి బిడ్డను బతికించారన్నది మీరే కదా! మోదీజీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకొన్న నెటిజన్లు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి �
పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన సొంత ఖర్చులతో ‘బాల్కొండ ఈ-క్లాస్రూం’ యాప్ను తయారు చేయించారు. ఈ యాప్ను నిజామాబాద్ జి�