కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ మొండిచెయ్యి చూపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ�
నిజామాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ భూ స్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో �
మంత్రి వేముల | వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కోమన్పల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ, బిజెపి నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
అమరుల చిహ్నం పనుల్లో వేగం పెరగాలి సంబంధిత అధికారులతో మంత్రి వేముల హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని, వర్క్చార్ట్ ప్రకారం గడువుల�