సందపను సృష్టించి ప్రజలకు పంచడమే సీఎం కేసీఆర్ ధ్యేయం. చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణం. అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రెచ్చగొట్టే వారి మైకంలో పడితే గోస పడుతాం.
– మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి