దాదాపు రెండు వందల ఏండ్లు సాగిన బ్రిటిష్ వారి వలస పాలన, దానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం, దేశ విభజన, మత కలహాల నేపథ్యంలో భారత రాజ్యాంగం రూపొందింది. కాబట్టి, ప్రజల ఆకాంక్షలు, దేశ సమగ్రత, ఐక్యతను ద�
గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకోసం అమలుచేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పూర్తిస్థాయి ఆదరణ లభిస్తున్నది. తొలుత 50 మంది లక్ష్యంగా ప్రారంభించిన పథకాన్ని ప్రస్తుతం ఏటా 100 మంది వినియోగించుకుంటున్నా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం..
రాజ్యాం గ నిర్మాత డాక్టర్ అంబేదర్ ఆశయ సాధనకు బీఆర్ఎస్ కృషి చేస్తున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. దేశంలోనే తొలిసారిగా అంబేదర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయ
హైదరాబాద్లో ఈ నెల 13న అంబేద్కర్ జయంతి జ్ఞాన యాత్ర నిర్వహించనున్నట్టు ప్రజా సంఘాల ఫ్రంట్ సభ్యులు తెలిపారు. ఈ యాత్రను ట్యాంక్బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఊపి, ప�
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబే దర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశుర
ప్రపంచ గతిని మార్చగల శక్తి ఒక్క ‘ఓటు’కే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం, లేదా ప్రలోభాలకు గురై అమ్ముకోవడం వంటివి చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పునకు నాం�
అంబేద్కర్ గొప్పతనానికి గుర్తుగా తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అలాగే తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ఆయన పట్ల ముఖ్యమంత�
సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో ఎనిమిదేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రగతిని చూసి పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.