జలదృశ్యంలో మేం కార్యాలయాన్ని పెట్టుకుంటే సమైక్య పాలకులు ఖాళీ చేయించి, ఫర్నిచర్ను బయటపడేసి అవమానించిన ప్రదేశంలోనే.. నేడు త్యాగమూర్తులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించాం. ఇది కేసీఆర్ దృఢ సంకల్పానికి ని
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి స్మారక చిహ్నం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు.
Minister Vemula | పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నారు.
Minister Vemula | హైదరాబాద్లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం చుట్టూ మరింత ఆహ్లాదం పెంచేందుకు పచ్చదనానికి (Greenary) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అధికారులను ఆదేశించా�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ స్వల్ప వ్యవధిలో పల్లెపల్లెనా సమృద్ధిగా నీటి వనరులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చ�
జూన్ 6 రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్నది. దేశీయ, విదేశీ పరిశ్రమలకు అడ్డగా మారింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు చొరవతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 23 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని, దీంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తరలివస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే రెడ్డి సమాజానికి లబ్ధి చేకూరుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా పరిపాలన సాగిస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షం చేశార�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్తోనే దేశం, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
అనారోగ్యం, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకున్న వేలాది మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సా�
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మోదీ ఈ దేశానికి పట్టిన శని అని ధ్వజమెత్తారు.
జొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు పండించిన మొత్తం జొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను