రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలో రామడుగు మండ లాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
దరఖాస్తుల గడువు దగ్గరపడడంతో మద్యం టెండర్లు జోరందుకున్నాయి. ఈ నెల 18తో గడువు ముగియనుండడంతో బుధవారం ఉభయ జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 746, కామారెడ్డి జిల్లాలో 943 టెండర�
Sriramsagar Project | అల్పపీడనం కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంటున్నది. ప్రతి గంటకూ 0.20 అడుగుల నీటి నిల్వ పెరుగుతున్నది. 24 గంటల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సీజన్ మొదలైన నెలన్నర తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కురుస్తున్న వర్షానికి క�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సగటున 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మ�
స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో పాలన సాగాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రజలకు పాలనను చేరువ చేయడంతోనే ఇది సాధ్యమని ఆ దిశగా అడుగులు వేశారు. చిన్న జిల్లాల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ వ
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మత్స్యకారుడికి 26 కిలోల భారీ చేప చిక్కింది. గురువారం జాలర్లందరూ కలిసి చేపల వేటకు వెళ్లారు. ఇందులో ప్రవీణ్ వలకు భారీ చేప చిక�
‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.