నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని సాగుతున్న మట్కాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ బాస్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే వారం రోజుల క్రితం కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు టాస్క్�
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమల్ల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విదేశీయులకు భారత పౌరులుగా నకిలీపత్రాలతో పాస్పోర్టులను ఇప్పిస్తున్న ముఠాను సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశం లో సభ్యులు వివిధ అంశాలపై ఆగ్రహం �
నిండుకుండలా ఉన్న చెరువులు విహంగాలకు ఆలవాలంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వివిధ రకాల పక్షులు చెరువుల్లో సేదతీరుతూ కనువిందు చేస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని మట్కా(జూదం)ను జోరుగా సాగించి కోట్ల రూపాయల లావాదేవీలు సాగించిన నిర్వాహకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం పోలీసులకు ఏమాత్రం అనుమానం కలగకుం�
బ్యాంకు చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడు, బిహార్ ముఠా సభ్యులమంటూ చెప్పి పోలీసు యంత్రాంగాన్ని హడలెత్తించి పరుగులు పెట్టించిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్
స్నేహితుడినే పొడిచి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. భా ర్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కత్తితో పొడిచి చంపాడు. ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన మేరకు వివర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఆదివారం అర్ధరాత్రి అనంతరం రెండు గ్యాంగులకు చెందిన యువకులు ఒకరినొకరు దూషించుకోవడం ఘర్షణకు దారి తీసింది.
సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో దరఖాస్తు ఫారాల కోసం ప్రజలు ఎగబడ్డారు. మొదటి రోజు కావడంతో దరఖాస్తు ఫారాలు ఎక్కువ రాకపోవడంతో తమకు దొరుకుతాయో లేదోనని ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలంతా ఎగబడడంతో