నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ తండాలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు దాడి చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న స్థలం తన సొంతమని, ఇందులో ఎమ్మెల్సీ కవిత కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదని ప్లాట్ యజమాని, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బావమర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఫ్లెక్సీలో ‘పర్యాటక రంగంపై రెడ్ టేపిజం’ అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ‘నిజామాబాద్ జిల్లాలో కొంతమంద
కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్, ఇనాయత్నగర్ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఇనాయత్నగర్లో ఇద్దరికి మాజీసర్పంచ్ గంగాధర్ అందజేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బీడీ కార్మికులు గురువారం ధర్నాకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ ఇవ్వా
ఉమ్మడి జిల్లాలో మంగళవారం తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమ్మర్పల్లి, వేల్పూర్ మండలకేంద్రాల్లో ఉద్యోగు�
గురుకుల పాఠశాలలో స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థినిని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు గాను రాజారాం యాదవ్ సోమవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వ�
నిజామాబాద్ జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోన
ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. బయటే కాదు, ఇంట్లోనూ భద్రత కరువైంది. వావీ వరుసలు మరిచి తోబుట్టువే తోడెలుగా మారి అమాయక బాలికను వంచించిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ పిల్లలాటను తలపిస్తున్నది. ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తున్నామన్న సోయి లేకుండా కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఏడంతస్తుల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ దవాఖాన సమస్యల వలయంగా మారింది. బయట నుంచి చూస్తే అద్దాల మేడగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో రోగులతోప�
నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్నది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా కొనసాగడం గమనార్హం. పోలీసులు, రెవెన్యూ అధికారుల పరోక్ష మద్దతుతో పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతోంది.
నందిపేట్ అభివృద్ధి విషయంలో తాము తగ్గేదేలేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివ�